విధి విధానాలు ఖరారు కానందునే ప్రజల్లో అపోహలు కలిగాయని మధు తెలిపారు. తప్పకుండా కాలపరిమితి ఉంటుందని అయితే తక్కువ వ్యవధి ఉండాలన్నదే తమ అభిమతమని యాష్కీ చెప్పారు. కొందరు కమిటీ సభ్యులు మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు సబబుగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26



















