Templates by BIGtheme NET
Home >> Cinema News >> పటానీ సిస్టర్స్.. అక్కను మించి చెల్లెలు రెబల్

పటానీ సిస్టర్స్.. అక్కను మించి చెల్లెలు రెబల్


సోషల్ మీడియాలో సీకే బ్యూటీ దిశాపటానీ స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు పార్టీలో సిస్టర్ కూడా చేరింది. దిషా పటాని ‘బిగ్ సిస్’ ఖుష్బూ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన దిశా తన ఫోటోని షేర్ చేసింది.

తనకు అతిపెద్ద ప్రేరణ అంటూ తెగ ఆనందపడిపోతోంది దిశా.
తన అక్క ఖుష్బూ పటాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్ స్టాలో పలు త్రోబాక్ ఫోటోల్ని పంచుకుంది.

సోదరితో దిశా ఎంతో అనుబంధం కొనసాగిస్తుంది. అయితే తమ కుటుంబ విషయాలను ప్రైవేటుగా ఉంచడానికి ఇష్టపడటం వలన పెద్దగా సోషల్ మీడియాలో ప్రచారం చేయలేదు.

అన్నట్టు ఖుష్బూ ని ఇంట్లో ఏమని పిలుస్తారు? అంటే.. దుబ్బూ అని పిలుస్తారట. నేటితో ఒక సంవత్సరం పెద్దది అయ్యింది. అందువల్ల ‘బిగ్ సిస్’ అంటూ సిస్ దిశా సంబరపడిపోతోంది.

సిస్ ఇద్దరూ హాటెస్ట్ డ్రెస్ ధరించి బీచ్ సైడ్ సెలబ్రేషన్ లో మునిగిపోయారు. అక్కాచెల్లెళ్లు చిరునవ్వులు చిందిస్తూ హగ్ చేసుకున్న ఆ ఫోటో వైరల్ గా మారింది.

కెరీర్ సంగతి చూస్తే.. సల్మాన్ ఖాన్ తో రాధే: ది మోస్ట్ వాంటెడ్ భాయ్ లో కనిపించనుంది. ఈద్ 2021 న థియేట్రికల్ రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నటి చివరిసారిగా మలంగ్ లో ఆదిత్య రాయ్ కపూర్- అనిల్ కపూర్- కునాల్ కెమ్ములతో కలిసి కనిపించింది.