ప్రముఖ రెజ్లర్ బబితా ఫోగట్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొత్త ఏడాది ఆరంభం క్రీడాకారులకు కొత్త జోష్ నింపుతున్నది. రీసెంట్గా అనుష్క-విరాట్ దంపతులకు అమ్మాయి పుట్టిన విషయం తెలిసిందే. తాజాగా బబితకు బాబు పుట్టాడు. అయితే ఇవి మా జీవితంలో మధుర ...
Read More »దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన మోడీ
ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. జనవరి 16 నుంచి దేశంలో కరోనా వ్యాక్సిన్ భారతదేశంలో ప్రారంభమవుతుందని.. టీకా వేయించుకోబోయే వారికయ్యే ఖర్చు కేంద్రప్రభుత్వమే భరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెల్లడించారు. మూడు కోట్ల మంది హెల్త్ ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకాలను ఉచితంగా ...
Read More »మరో సంచలనం: ఎమర్జెన్సీ విధించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త అధ్యక్షుడు జోబైడెన్ ప్రమాణ స్వీకారం వేళ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఎమర్జెన్సీ విధించారు. జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేసేది అక్కడి క్యాపిటల్ భవనంలోనే కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ...
Read More »పంచాయతీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం !
స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేసింది. ఎన్నికల కంటే ప్రజారోగ్యమే ముఖ్యమని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు ...
Read More »మీ అబ్బాయి బాగా ఆడుతున్నాడు ‘విజయలక్ష్మి’ గారు!
క్రికెట్ కి భారత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ టీ 20 వన్డే టెస్ట్ రంజీ ఇలా ఏ మ్యాచ్ అయినా కూడా అభిమానులు చాలా ఉత్సహంగా చూస్తుంటారు. అలాగే ఎంతోమంది గల్లీ క్రికెటర్ గా ...
Read More »గవర్నర్ తో నిమ్మగడ్డ.. మరో అనూహ్య నిర్ణయం
స్థానిక సంస్థల సాక్షిగా ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ వర్సెస్ జగన్ సర్కార్ పోరులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వచ్చెనెలలో నాలుగు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి నిమ్మగడ్డ నోటిఫికేషన్ జారీ చేయగా.. నిన్న హైకోర్టు కొట్టివేయడం సంచలనమైంది. ...
Read More »ఈ పది అంశాలమీదే జగన్ .. ప్రశాంత్ కిశోర్ ను పిలిపించాడా?
ఎన్నికల వ్యూహకర్త గత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన ప్రశాంత్ కిశోర్తో ముఖ్యమంత్రి జగన్.. ఇటీవల భేటీ అయిన విషయం తెలిసిందే. నిజానికి ఇటు జగన్ అటు ప్రశాంత్ కిశోర్ కూడా క్షణం తీరిక లేకుండా ఉన్నారు. పాలనాపరంగా ...
Read More »కోవాక్సిన్ కరోనా టీకాపై భారత్ బయోటెక్ కీలక ప్రకటన
దేశీయంగా తయారు చేసిన తొలి మేడ్ ఇన్ ఇండియా టీకా ఏదైనా ఉందంటే అది భారత్ బయోటెక్ తయారు చేస్తున్న ‘కోవాగ్జిన్ ’ మాత్రమే. దీన్ని భారత వైరాలజీ శాస్త్రవేత్తలు ఐసీఎంఆర్ బృందంతో కలిసి భారత్ బయోటెక్ తయారు చేసింది. కరోనా ...
Read More »ట్రంప్ కు మరో షాక్.. అరెస్ట్ వారెంట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఏది కలిసిరావడం లేదు. మొన్ననే ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ ఇప్పుడు కుర్చీ దిగేందుకు ససేమిరా అంటూ తన మద్దతుదారులతో ఏకంగా అమెరికన్ పార్లమెంట్ పైనే దాడికి ఉసిగొల్పాడని అందరూ ఆడిపోసుకుంటున్నారు. ఇక జనవరి 20న ...
Read More »క్యాపిటల్ భవనంలో ఆ 4 గంటలు.. హాలీవుడ్ మూవీని తలపించింది
ప్రజాస్వామ్యానికి కేరాఫ్ అడ్రస్ గా.. ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తూ.. ఏదైనా దేశంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే ధిలాసాగా తీర్పులు ఇచ్చే అమెరికాకు ఏమైంది? హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే కనిపించే సీన్లు.. అమెరికా కాంగ్రెస్ సభ్యులకు ఎదురుకావటం ఏమిటి? ప్రపంచ దేశాల్ని ...
Read More »సీఎం కేసీఆర్ కు అనారోగ్యం.. ఏమైంది?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో గురువారం ఆయనను సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. వెంటనే డాక్టర్లు సీఎంకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే.. స్వల్ప అస్వస్థత వల్లే కేసీఆర్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. యశోదా ఆసుపత్రి డాక్టర్లు ఫిజీషియన్ ...
Read More »ఈ రోజు నుండి పశ్చిమ గోదావరి జిల్లాలో 144 సెక్షన్ … కారణం అదే !
సంక్రాంతి మరో వారం రోజుల్లో రాబోతుంది. ఇక సంక్రాంతి అనగానే అందరికి ముందుగా గుర్తుకి వచ్చేది కోడి పందాలు. సంక్రాంతికి మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి పోలీసులు అధికారులు ఇప్పటి నుండే ప్రణాళికలు అమలు చేయాలని ...
Read More »అకౌంట్ లో డబ్బు కోసం బ్యాంకుకు ‘మృతుడు’ .. వణికిపోయిన సిబ్బంది !
బీహార్ రాష్ట్రంలో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. బ్యాంకు లో తన అకౌంట్ లో ఉండే డబ్బు కోసం ఏకంగా మృతుడే బ్యాంకు లోపలి రావడంతో ఆ బ్యాంకు సిబ్బంది హడలిపోయారు. అసలు బ్యాంకు లో డబ్బు కోసం మృతుడు రావడం ...
Read More »జగన్ భీకర ప్రకటనలు..! టైమింగ్ మిస్..!
ఏదైనా సరైన సమయంలో చేస్తేనే ఫలితం ఉంటుంది. లేకపోతే.. అతి వికటించే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి… ఆ సమయాన్ని మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు సీఎం జగన్ భీకరంగా స్పందిస్తున్నారు. ...
Read More »ఏపీ ఆలయాల్లో దాడులపై స్పందించిన చినజీయర్ స్వామి
ఆంధ్రప్రదేశ్లో పోటాపోటీగాటెంపుల్ రన్ ప్రోగ్రామ్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముందుగా ఈ జాబితాలో స్వామిజీలు చేరుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అత్యంత ఆత్మీయుడైన స్వామిజీగా పేరు గాంచిన త్రిదండి చినజీయర్ స్వామి ఈ యాత్ర ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ...
Read More »అలర్ట్ : గాలిలో కరోనా వైరస్.. వెల్లడించిన సీసీఎంబీ
ఇప్పటి వరకూ కరోనా వైరస్ ఇతరులకు ఎలా వ్యాపిస్తుంది అనే విషయంపై దాదాపు అందరికీ ఒక విధమైన అవగాహన ఉంది. అప్పటికే వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు వెలువడే తుంపరలను ఎవరైతే పీలుస్తారో వారికి వైరస్ వ్యాపిస్తుంది. ఇంకా.. చేతి ...
Read More »రిలయన్స్ పిటీషన్ పై హైకోర్టు నోటీసులు
మోడీ సర్కార్ అమలు చేస్తున్న రైతు చట్టాల వెనుక కార్పొరేట్లు ఉన్నారని ఆరోపిస్తూ రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ముఖ్యంగా పంజాబ్ లో తమ టవర్లను ...
Read More »వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకింది
కాలిఫోర్నియాలో కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకటం సంచలనంగా మారింది. కాలిఫోర్నియాలోని రెండు ఆసుపత్రుల్లో డబ్య్లూ. మాథ్యూస్ నర్సుగా పని చేస్తున్నారు. డిసెంబర్ 18వ తేదీన మాథ్యూస్ కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా మొదటి ...
Read More »ఆ భంగిమల్లో శృంగారమంటూ భర్త ఒత్తిడి.. భార్య ఏం చేసిందంటే?
కొందరు వెర్రి బాగులోళ్లు ఉంటారు. ఇంకొందరు ఆధునికత కోరుకుంటారు. మరికొందరు అల్ట్రా మోడల్ గా శృంగారం చేయాలని ఉబలాటపడుతుంటారు. కొందరు పోర్న్ వీడియోలు చూస్తూ అచ్చం అలాగే చేయాలని ఒత్తిడి చేస్తారు. కానీ ఎలా చేసినా భాగస్వామి ఇష్టం లేకుండా చేస్తే ...
Read More »మసాజుల్లో ‘స్నేక్ మసాజ్’ వేరయా..!
స్పా మసాజ్ సెంటర్లు నగర జీవనంలో భాగమయ్యాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రాజకీయప్రముఖులు సినీరంగ ప్రముఖులు ధనవంతులు రిలాక్స్ అయ్యేందుకు మసాజ్ సెంటర్లకు వెళ్తుంటారు. మనదేశంలో మసాజ్ సెంటర్ల మాటున కొన్ని చాటుమాటు వ్యవహారాలు నడుస్తుంటాయి అది వేరే విషయం. అయితే ...
Read More »