క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఈ నెల 25 వ తేదీ నుండి అమూల్ పాలసేకరణకు రెడీ అయిపోయింది. మొదటగా చిత్తూరు ప్రకాశం వైఎస్సార్ కడప జిల్లాల్లో పాలసేకరణ ప్రక్రియను మొదలుపెట్టబోతోంది. పాలసేకరణ విక్రయం మార్కెటింగ్ తదితరాల ...
Read More »వయోలిన్ విద్వాంసుడు టీఎన్ కృష్ణన్ ఇకలేరు
సంగీత ప్రపంచం మరో సారి మూగపోయింది. ఎస్పీ బాలు మరణాన్ని మరువక ముందే మరో సంగీత శిఖరం మన మధ్య నుంచి నేల రాలింది. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుడు టీఎన్ కృష్ణన్(92) తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. ...
Read More »రైతుల కోసం మోదీ మరో కొత్త స్కీమ్! అకౌంట్లలోకి రూ.5,000?
కేంద్ర ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అన్నదాత ఆదాయం పెంచాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ ముందుకు వెళ్తోంది. అందుకే రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ను తీసుకువచ్చింది. ఈ పథకంలో చేరిన రైతులకు ప్రతి ఏడాది ...
Read More »‘నో షేవ్ నవంబర్’ కథ తెలుసా?
ప్రతిసారి ఏదో ట్రెండ్ ఉంటుంది. లేకున్నా సోషల్ మీడియా వచ్చాక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ముఖ్యంగా యువత ఉద్యోగులు ఏదో ఒక దాన్ని వైరల్ చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఓ మంచి ప్రయత్నం కోసం తాజాగా ‘నో షేవ్ నవంబర్’ ...
Read More »కరోనా పోకముందే మరో డేంజర్ వైరస్ వచ్చేసింది… ఇది పురుషులకు మాత్రమే సోకుతుందట!
కరోనా వైరస్ ఎప్పుడు అంతరిస్తుందా..అని ప్రజలు ఎదురుచూస్తున్న వేళ మరో డేంజర్ వైరస్ వచ్చేస్తుంది. ఈ కొత్త వైరస్ కేవలం మగాళ్లకే సోకుతుందట. ప్రస్తుతం పురుషులకు మాత్రమే అత్యధికంగా సోకుతున్న ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ వైద్యులు గుర్తించారు. దీనికి ‘వెక్సాస్ సిండ్రోమ్’గా పేరుపెట్టారు. ...
Read More »మరిన్ని డేంజర్ వైరస్లు పొంచి ఉన్నాయి.. మానవాళి అప్రమత్తంగా ఉండాల్సిందే!
ఇప్పటికే కరోనా వైరస్ సృష్టించిన అల్లకల్లోలం అవుతున్న ప్రజలకు శాస్త్రవేత్తలు మరో పిడుగు లాంటి వార్తలు చెప్పారు. రానున్న రోజుల్లో కరోనాను మించిన వైరస్లు దాడి చేసే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. ఇటీవల జెనీవాలో ఇంటర్ గవర్నమెంట్ సైన్స్ పాలసీ పల్ఆట్ఫాం ...
Read More »టర్కీలో భారీ భూకంపం .. భారీ ఆస్తి నష్టం 14 మంది మృతి !
టర్కీ గ్రీస్ బల్గేరియా దేశాలలో భారీ భూకంపం కుదిపేసింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0 గా నమోదు అయింది అని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ( USGS ) తెలిపింది. యూఎస్ జీఎస్ ప్రకారం సుమారు 10 కిలోమీటర్ల ...
Read More »కౌన్ బనేగా కరోడ్ పతిలో కోటి రూపాయల ప్రశ్న ఏంటో తెలుసా?
బిగ్ బి అమితాబ్ సారథ్యంలో కొనసాగుతున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ సీజన్ 12 ప్రస్తుతం అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ షో ద్వారా ఎంతో మంది ప్రపంచానికి హీరోలాగా పరిచయమయ్యారు. ఎంతో మంది కష్టాలను ఈ షో తీర్చింది. సామాన్యులను సైతం ...
Read More »సోషల్ మీడియాలో మంత్రిగారి రాసలీలలు..బయటపెట్టిన న్యూస్ చానెల్
ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ బాంబు పేల్చింది. ఓ మంత్రి గారి రాసలీలల బండారాన్ని బయటపెట్టింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తెలంగాణ మంత్రి రాసలీలల విషయాన్ని బ్రేక్ చేసింది. స్నేహితురాలితో మంత్రి చాటింగ్ వ్యవహారం మొత్తాన్ని ఆ చానెల్ బట్టబయలు ...
Read More »ఇస్రోకు 1.2 బిలియన్ డాలర్ల జరిమానా .. అసలు విషయం ఇదే !
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆ సంస్థకు చెందిన వ్యాపార విభాగమైన యాంత్రిక్స్ కార్పోరేషన్ ఇప్పుడు 1.2 బిలియన్ డాలర్లు ( 102 కోట్ల డాలర్లు ) పరిహారంగా చెల్లించాల్సి వస్తోంది. ...
Read More »ఎలక్ట్రికల్ వెహికల్స్ బిజినెస్ లోకి విజయ్ దేవరకొండ..!
టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాల్లో నటిస్తూనే సినిమా ప్రొడక్షన్ లోకి దిగిన సంగతి తెలిసిందే. హోమ్ బ్యానర్ ని ఏర్పాటు చేసుకొని సినిమాలకు పెట్టుబడి పెడుతూ వస్తున్నాడు. లేటెస్టుగా మరో కొత్త బిజినెస్ లోకి దిగాడు విజయ్ దేవరకొండ. ...
Read More »దుబ్బాక ప్రి పోల్ సర్వే.. ఆ పార్టీకి షాక్ తప్పదా?
తెలంగాణాలో జరుగుతున్న దుబ్బాక బై ఎలక్షన్లలో అధికార టీఆర్ఎస్ కు షాక్ తప్పదా ? గెలుపుకోసం తీవ్రంగా కష్టపడుతున్న బీజేపీ బాగా హీట్ పెంచేస్తోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర ...
Read More »శాసనంలో చరిత్ర.. దేవుడికి కట్నాలు
భారతదేశం విభిన్న ఆచారాలు సంప్రదాయాల కలబోతగా ఉంది. ప్రాచీన కాలం నుంచి ఇవి కొనసాగుతున్నాయి. ఇప్పటికీ శాసనాలు శిలా ఫలకాలు తవ్వకాల్లో బయటపడుతూ మన చరిత్రను కళ్లకు కడుతున్నాయి. తాజాగా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీసలోని సీతారామచంద్రస్వామి ...
Read More »డాక్టర్ నే మోసం చేసిన మాయలేడి.. ఏం చేసిందంటే?
ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగేవారు సమాజంలో బోలెడు మంది ఉన్నారు. ఇందులో చదువుకున్న వారు కూడా ఇంకా మూఢ నమ్మకాలను విశ్వసిస్తారు. లంకి బిందలంటూ.. గుప్త నిధులంటూ ఇప్పటికే తవ్వుతూనే ఉంటారు. అయితే మనుషుల్లోని ఈ ఆశనే కొందరు క్యాష్ ...
Read More »రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు:కేటీఆర్
టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ల పై కాంగ్రెస్ నేత ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ను ఇరుకున పెట్టే ఏ ఒక్క అవకాశాన్నీ రేవంత్ వదులుకోరు. కేసీఆర్ ...
Read More »సానియా మీర్జా ఫాంహౌస్ లో ఆవును చంపారు.. విచారణ జరపాలి: రాజాసింగ్
టెన్నిస్ స్టార్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అయిన సానియా మీర్జాపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. వికారాబాద్ జిల్లా దామగుండలో జరిగిన కాల్పుల ఘటనపై తాజాగా రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. దామగుండలో అడవి ఉందని.. అక్కడే సానియా మీర్జాకు ...
Read More »డైలమాలో రజనీ రాజకీయ పార్టీ ఏర్పాటు? ‘కరోనా’నే కారణం.. ఆలస్యంపై అభిమానులకు తలైవా లేఖ
తమిళనాడు రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడునెలలు ఉన్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాను రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు సూపర్స్టార్ రజనీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ వైపు ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్నది. అయినప్పటికీ రజనీకాంత్ కొత్తపార్టీ ...
Read More »వడ్డీపై వడ్డీ మాఫీ .. దీనికి అసలు సూత్రధారి ఎవరంటే ?
కరోనా లౌక్ డౌన్ కాలంలో అమలు చేసిన రుణాల మారటోరియం సమయంలో మాఫీకి సంబంధించిన కేంద్రం శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. మారటోరియం వడ్డీ మీద వడ్డీ మాఫీ రద్దుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసింది. కరోనా ...
Read More »మరోసారి రాజమౌళికి బీజేపీ ఎంపీ వార్నింగ్…!
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం పై వివాదం రేగిన సంగతి తెలిసిందే. ‘కొమురం భీమ్’ గా ఎన్టీఆర్.. ‘అల్లూరి సీతారామరాజు’గా రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే భీమ్ టీజర్ రిలీజయింది. గోండ్రు బెబ్బులి కొమురం ...
Read More »స్కూళ్ల రీఓపెన్ పై కేంద్రం ప్రత్యేక ఆదేశమిదీ!
కరోనా వైరస్ తో మూతపడ్డ పాఠశాలలు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయి? విద్యార్థులు ఎప్పుడు పాఠశాలలు వెళ్తారనే దానిపై తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మహమ్మారి వైరస్ తగ్గకపోవడంతో పాఠశాలలకు పిల్లలు వెళితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోననే భయం వెంటాడుతోంది. అయితే ఇప్పుడు ...
Read More »