టీవీ నటి శ్రావణి ఆత్మహత్య పలు మలుపులు తిరుగుతోంది. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా వార్తలు వచ్చిన కొన్ని గంటలకే కొత్త కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గంటలు గడుస్తున్న కొద్దీ.. కొత్త అంశాలు బయటకు రావటమే కాదు.. కొత్త పాత్రలు తెర ...
Read More »6 గంటల్లో 6 లక్షల కోట్లు హాంఫట్
షేర్ మార్కెట్ మాయాజాలం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది తాజా రుజువు. కేవలం ఆరు గంటల వ్యవధిలో ఆరు లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అది కేవలం ఒక సంస్థకు సంబంధించిన మొత్తం కావడం గమనార్హం. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ ...
Read More »భారత సరిహద్దులో బర్రెల మంద..చైనా గూఢచారులా?
అగ్గిపుల్ల సబ్బు బిళ్ల కుక్క పిల్ల….కాదేది కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీ శ్రీ….ఈ మాటలను వంటబట్టించుకున్న పలు దేశాలు పావురాలు కాకులు గద్దలు వేల్స్ డాల్ఫిన్లుషార్క్ లు పిల్లులు ఉడతలు సీ లయన్స్…ఇలా గూఢచర్యానికి కావేవీ అనర్హం అని అంటున్నాయి. శత్రు ...
Read More »ట్రంప్ వర్సెస్ బైడెన్… హిందూ అమెరికన్ల ఓట్లు ఎవరికి?
అమెరికా అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో ఈ దఫా హిందూ అమెరికన్ల ఓట్లు కీలకం కానున్నాయి. అమెరికాలో ఉన్న హిందూ అమెరికన్లు ఆది నుంచి డెమొక్రాట్ల వైపే నిలుస్తూ వస్తున్నారు. అయితే ఈ దఫా ఇదే పరిస్థితి కొనసాగుతుందా? లేదా? అన్నది ...
Read More »ప్రముఖ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్.. సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్ అమలులోకి!
మీకు బ్యాంక్లో అకౌంట్ ఉందా? అయితే మీరు ఒక విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక బ్యాంక్ తన కస్టమర్ల నుంచి కొత్త చార్జీలు వసూలు చేయడానికి రెడీ అవుతోంది. ఆ బ్యాంక్ మరేదో కాదు ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ ...
Read More »విశాఖలో రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జ్పై నుంచి కిందపడిన బస్సు
విశాఖ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. ఎస్ రాయవరం మండలం పెనుగొండ దగ్గర ప్రైవేట్ బస్సు బ్రిడ్జిపై నుంచి 14 అడుగుల లోతులో వరహానది ఒడ్డున పడిపోయింది. చెన్నై నుంచి విశాఖ వెళుతుండగా.. పెనుగొండ దగ్గర ఈ ఘటన జరిగింది. బస్సులో ...
Read More »దేశంలో తొలి గాడిద పాల డెయిరీ.. లీటర్ రూ.6వేలు
పాలు సంపూర్ణ ఆహారం. రోజు తాగితే ఆరోగ్యానికి మంచింది. పెద్దలు పిల్లలు దేశంలో రోజూ తాగేస్తుంటారు. భారత్ లో ఆవు గేదె పాలను మాత్రమే తాగుతారు. అందుకే వీటికి మాత్రమే డెయిరీలుంటాయి. అర లీటర్ రూ.25వరకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇటీవలే దేశంలో ...
Read More »తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం హైలైట్స్ !
తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టంతో రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖలో సమూల ప్రక్షాళనకు సీఎం కేసీఆర్ నడుం బిగించిన సంగతి తెలిసిందే. భూ నిర్వహణలో సరళీకృత అవినీతిరహిత బలహీనులకు మేలు చేసే విధంగా ఈ కొత్త చట్టాన్ని రూపొందింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త ...
Read More »విశాఖను భయపెడుతున్న కొత్త వైరస్
ఓ వైపు కరోనా కోరలు చాస్తోంది. మరో వైపు వానాకాలం రోగాలు పట్టిపీడిస్తున్నాయి. వీటితోనే జనాలు అల్లాడుతుంటే విశాఖలో మరో కొత్త వైరస్ విజృంభిస్తోంది. తాజాగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ తో జనాలు ...
Read More »తెలంగాణలో మరో అవినీతి తిమింగలం!!
కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన రోజే.. తెలంగాణలో ఆ శాఖలో మరో భారీ అవినీతి బయటపడడం కలకలం రేపింది. కేసీఆర్ అన్నట్టే తెలంగాణలో రెవెన్యూ శాఖ అవినీతిలో కూరుకుపోయిందని అర్థమవుతోంది. తెలంగాణలో మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలకు ...
Read More »ట్రంప్ ఆస్తి కరిగిపోయింది..మనోళ్లు మాత్రం కుబేరుల జాబితాలో చేరారు
ఆసక్తికర అంశం వెల్లడైంది. ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ రాజకీయ నేతగానే కాదు.. పెద్ద వ్యాపార వేత్త అన్న విషయం తెలిసిందే. కరోనా వేళ.. ప్రపంచ వ్యాప్తంగా పలువురు సంపన్నుల్ని భారీగా దెబ్బ తినటం తెలిసిందే. తాజాగా ...
Read More »21 నుంచి స్కూళ్లు ఓపెన్ కు ఓకే.. కండీషన్స్ అప్లై
ఇటీవల కాలంలో యావత్ ప్రపంచం ఎప్పుడూ చూడని ప్రత్యేక పరిస్థితిని కరోనా తీసుకొచ్చింది. ఒకే సమయంలో ఒకే విధమైన సమస్యను మానవాళి ఎదుర్కోవటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. గతంలో వైరస్ కారణంగా ఇబ్బందులు తలెత్తినా.. ఇప్పటి మాదిరి కాదని చెప్పక తప్పదు. ...
Read More »ఏపీ సచివాలయం – అసెంబ్లీలో కరోనా కల్లోలం!!
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ప్రతీరోజు 10వేల కేసులు చొప్పున బయటపడుతున్నాయి. కరోనా ప్రభావం అధికంగా కనిపిస్తున్నప్పటికీ సచివాలయం అసెంబ్లీలో ఉద్యోగులు పనిచేస్తూనే ఉన్నారు. తాజాగా నిన్న ఒక్కరోజే ఏపి పరిపాలన కేంద్రమైన సచివాలయంలో ఏకంగా 19 కేసులు బయటపడడం ...
Read More »భర్తను చంపేందుకు భారీ స్కెచ్.. బట్టబయలు చేసిన కూతురు
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తనే మట్టుబెట్టేందుకు స్కెచ్ వేసింది ఓ ఇల్లాలు.. కానీ కూతురు ఎంట్రీతో సీన్ రివర్స్ అయ్యింది. పరాయిమొగాళ్ల మీద మోజుతో కొందరు యువతులు.. పండంటి సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల తెలుగురాష్ట్రాల్లో ఇటువంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ...
Read More »మీడియా స్టింగ్ ఆపరేషన్: సరికొత్త దందా బట్టబయలు
కొత్త దందా ఒకటి బయటకు వచ్చింది. సంచలనంగా మారిన ఈ ఉదంతం ఇప్పుడు ఉలిక్కిపడేలా చేస్తోంది. ఆకర్షణీయమైన ఉద్యోగ ప్రకటనతో మొదలయ్యే ఈ గాలం.. చివరకు ఎన్ని చిక్కుల్ని తీసుకొస్తుందన్న విషయాన్ని ఒక మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ...
Read More »మానవత్వం చాటిన భారత జవాన్లు .. కృతజ్ఞతలు చెప్పిన చైనా సైన్యం !
భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న ఈ సమయంలో కూడా భారత్ మానవత్వాన్ని చాటి మేము రక్తపాతాన్ని కోరుకోవడం లేదు అని పరోక్షంగా సంకేతాలు పంపింది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ చైనా సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సంచరిస్తున్న ...
Read More »బబితా పోగాట్.. లిమిట్స్ దాటుతోందట!
రెజ్లింగ్ స్టార్ బబితా పోగాట్ అప్పుడే ఫక్తు రాజకీయ నాయకురాలిలా మారారు. ఆట ఆడే కోర్టు లోనే కాదు బయట కూడా తన ఉడుం పట్టు పవరేంటో చూపుతున్నారు. ఆమె ఘాటు విమర్శలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఆమె హద్దులు ...
Read More »సంచయిత నిర్ణయాలతో ఇరకాటంలో వైసీపీ సర్కార్?
విజయనగరం జిల్లాలో మాన్సాస్ ట్రస్టుకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూసపాటి రాజవంశీయులకు చెందిన ఈ ట్రస్టు చైర్ పర్సన్ గా ఉన్న మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతి రాజు స్థానంలో బీజేపీ యువమోర్చా నేత సంచయిత ...
Read More »‘గూగుల్ సెర్చింజన్ ‘ నూ చుట్టేసిన వైరస్!
ఇప్పుడంతా కరోనాదే రాజ్యం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ కరోనా గురించే చింత. అదేలా సోకుతుంది. సోకితే బయటపడటం ఎలా? ఒకవేళ వస్తే ఏం తినాలి..ఇలా గూగుల్ నిండా కరోనా సెర్చ్ లే కనిపిస్తున్నాయి. గూగుల్ లో ఎక్కువ మంది భారతీయులు ...
Read More »బిగ్ బాస్ పై నారాయణ మండిపాటు
ఈ ఆదివారం ప్రారంభమైన తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’పై వివాదాలు సమసిపోవడం లేదు. హీరో అక్కినేని నాగార్జున యాంకర్ గా చేస్తున్న ఈ షోపై తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. బిగ్ బాస్ షో వల్ల ప్రజలకు ...
Read More »