దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సిన్. అయితే దేశంలో ఇప్పుడిప్పుడే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అవుతోంది. ఇక భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీవో 2-డీజీ ఔషదాన్ని అభివృద్ధి చేసింది. తాజాగా ఈ ఔషదానికి కేంద్ర ప్రభుత్వం ...
Read More »ఎన్టీఆర్ కు `భారతరత్న` ఇవ్వాల్సిందే.. `మహానాడు` తీర్మానం
మహానటుడు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్)కు భారత రత్న ఇవ్వా ల్సిందే- అని టీడీపీ నిర్వహించే పసుపు పండుగ సందర్భంగా నాయకులు తీర్మానం చేశారు. ఏటా మే 27 28 29 తేదీల్లో అత్యంత ఘనంగా నిర్వహించే మహానాడుకు ...
Read More »నిమ్మకూరు నుంచి ఎవరో రామారావు అంట..
తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత కాలం ప్రముఖంగా వినిపించే పేర్లలో ఎన్టీఆర్ ఒకటి. ఏపీలోని కృష్ణాజిల్లా నిమ్మకూరులో 1923 మే 28న జన్మించిన ఆయన.. సినిమా మీద ప్రేమతో ఉద్యోగాన్ని సైతం వదిలి ఇండస్ట్రీకి వెళ్లారు. అలా.. 1949లో తన ప్రస్థానం ...
Read More »దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు
దేశంలో కరోనా కల్లోలంతో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారుతోందని తెలిపింది. నేషనల్ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులను ఎదుర్కోంటోంది’ అని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తాజాగా దేశంలో కట్టుదాటిపోతున్న కరోనా కేసులు.. ...
Read More »బ్లడ్ గ్రూప్ ఆధారంగా వ్యక్తి మనస్థత్వం ఏంటో ఇలా చెప్పయవచ్చు
సాదారణంగా ఏదైనా సందర్బంలో వ్యక్తి ప్రవర్తన ఆధారంగా అతడి మనస్థత్వంను చెప్పే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కో తరహా మనస్థత్వం ఉంటుంది. ఫేస్ ఫీలింగ్ ఆధారంగా కొందరి మనస్థత్వాలను అంచనా వేస్తూ ఉంటాం. ఇక కొందరు మాట్లాడుతూ ఉంటే ...
Read More »జంగారెడ్డిగూడెం నుండి తిరుమల వరకు నడిచిన శునకం
పాలు పోశారన్న విశ్వాసంతో ఓ శునకం ఇద్దరు భక్తులతో జంగారెడ్డిగూడెం నుంచి తిరుపతికి 620 కిలోమీటర్లు కాలినడకన తోడు వెళ్లింది. వివరాలు ఇవి.. జంగారెడ్డిగూడెంకు చెందిన ముడి ప్రతాపరెడ్డి, అతని స్నేహితుడు పైడి రవి మార్చి 15న కాలినడకన తిరుమల బయలుదేరారు. ...
Read More »గాల్లోని కరోనాను మింగేస్తుందట.. త్వరలో మార్కెట్లోకి?
ఇప్పుడంతా కరోనానే. ఎక్కడ చూసినా..ఎవరినోట విన్నా కరోనాకు సంబంధించిన అంశాలే చర్చకు వస్తున్నాయి. పెద్దగా ప్రభావం ఉండదని భావించిన సెకండ్ వేవ్ సీరియస్ గా మారటమే కాదు..రోజు వ్యవధిలో ఏకంగా 1.69 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కావటం.. ప్రపంచంలో అత్యధిక ...
Read More »మొబైల్ యాడ్స్ కోసం రూ. 16800 కోట్లు !
స్మార్ట్ ఫోన్స్ .. ప్రస్తుత జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. మన జీవితంలో కుటుంబం ఎంత ముఖ్యమో స్మార్ట్ ఫోన్ కూడా అంతే ముఖ్యమైంది. మరికొందరు కుటుంబానికంటే తమ ఫోన్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాన్ని ఓ వస్తువులా చూడటం ...
Read More »ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్!
కరోనా రాజకీయ నాయకులను కూడా వదిలి పెట్టట్లేదు. ఇప్పటికే పలువురు నాయకులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఈ మధ్యనే తెలంగాణ మండలి సభ్యుడు సతీష్ కు కరోనా నిర్ధారణ అయ్యింది. తాజాగా.. మల్కాజిగిరి ఎంపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ ...
Read More »బ్రేకింగ్ః తెలంగాణలో విద్యాసంస్థల మూసివేత!
కరోనా సెకండ్ విజృంభించే సూచనలు కనిపిస్తుండడంతో తెలంగాణ రాష్ట్ర సర్కారు అప్రత్తమైంది. రాష్ట్రంలోని పలు హాస్టళ్లు విద్యాసంస్థల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో విద్యాసంస్థలన్నింటినీ మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. ...
Read More »నిమ్మగడ్డ కేసు: ఏపీ మంత్రులకు హైకోర్టు నోటీసులు
గవర్నర్ కు రాసిన లేఖల లీకేజీ వ్యవహారంలో హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారంకు వాయిదా వేసింది. గవర్నర్తో తాను జరుపుతున్న ఉత్తర ...
Read More »మనదేశంలోకి ఎంట్రీ ఇచ్చిన అమెరికా స్ట్రెయిన్..!
వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా చికిత్సలు జరుగుతున్నా.. కరోనా మాత్రం మనదేశం నుంచి పూర్తిగా వెళ్లిపోయేటట్టు లేదు. ఇప్పటికే మనదేశంలో బ్రిటన్కు చెందిన కొత్త స్ట్రెయిన్ కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన వేరియంట్ కరోనా కేసులు కూడా వ్యాప్తి చెందుతున్నట్టు వైద్యులు ...
Read More »అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీ.. ప్రపంచానికి షాకిచ్చిన ఇరాన్ టీవీ చానల్
ప్రపంచాన్ని షాకింగ్ కు గురి చేసే ఫోటోల్ని ఇరాన్ కు చెందిన ఒక టీవీ చానల్ బయటపెట్టింది. ప్రాశ్చాత్య దేశాలకు సరికొత్త సవాలు విసిరేలా ఈ వ్యవహారం ఉంది. ఇరాన్ లోని అండర్ గ్రౌండ్ లో ఒక మిసైల్ సిటీని ఆ ...
Read More »మూడుకోట్ల మంది నోటికాడి ముద్ద లాగేసిన బీజేపీ ప్రభుత్వం.. సుప్రీం కోర్టు ఆగ్రహం!
రేషన్ కార్డుల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై.. అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దేశవ్యాప్తంగా బీజేపీ సర్కారు ఒకటీ రెండు కాదు.. ఏకంగా మూడు కోట్ల రేషన్ కార్డులను రద్దు చేసిందట. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ...
Read More »అంబానీ కేసు: సీన్ రీక్రియేషన్ కి సిద్దమైన ఎన్ ఐఏ ఏం తేలుతుందో!
గత కొన్ని రోజుల క్రితం ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంటి వద్ద నిలిపి ఉంచిన వాహనంలో జిలెటిన్ స్టిక్స్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుని ప్రస్తుతం ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. తాజాగా ఈ కేసు కొత్త ...
Read More »ఏపీ స్కూళ్లల్లో కరోనా విజృంభణ వేద పాఠశాలలో మరో 10 మందికి కరోనా !
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పాఠశాలలో మళ్లీ కరోనా కలకలం సృష్టించింది. టీటీడీ వైద్య సిబ్బంది తాజాగా తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పాఠశాలలో కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా మొత్తం 10 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ...
Read More »విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదు మరోసారి స్పష్టం చేసిన కేంద్రమంత్రి!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగదని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ మరోసారి తేల్చిచెప్పారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమై అడిగిన ...
Read More »విశాఖ ఉక్కును కేటీఆర్ పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు?
అదే పనిగా ప్రశ్నిస్తూ.. విమర్శిస్తూ.. ఆరోపణలు గుప్పిస్తూ.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తెలంగాణ బీజేపీకి దిమ్మ తిరిగేలా పంచ్ లు వేసేందుకు మంత్రి కేటీఆర్ కు అద్భుతమైన ఆయుధం విశాఖ ఉక్కు రూపంలో దొరికిందని భావిస్తున్నారు. దుబ్బాక.. ఆ తర్వాత జరిగిన గ్రేటర్ ...
Read More »కొత్త గండం.. 6 రోజుల్లో దేశంలో అక్షరాల లక్ష కొత్త కేసులు
కరోనా అంటే వణికే పరిస్థితి ఒకప్పుడు. ఇప్పుడు.. కంటి ముందు కేసులు పెరుగుతున్నా.. కరోనా ఎక్కడ ఉందండి. దాని ప్రభావం తగ్గిపోయిందండి. కేసులదేముంది.. వచ్చి పోతాయంతే.. అన్నట్లుగా పలువురి తీరు ఇప్పుడు కొత్త కేసులు పెద్ద ఎత్తున నమోదయ్యే పరిస్థితికి తీసుకొస్తోంది. ...
Read More »జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి అమెరికా భారీ పరిహారం.. ఎన్ని కోట్లంటే ?
జార్జ్ ఫ్లాయిడ్ … ఈ పేరుని అంత త్వరగా ఎవరూ మరచిపోలేరు. గత ఏడాది అగ్రరాజ్యం అమెరికాలోని మిన్నియాపోలిస్ లో గతేడాది శ్వేతజాతి పోలీస్ అధికారి చేతిలో మరణించిన నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్. జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి రూ.196 కోట్లు ...
Read More »