Templates by BIGtheme NET
Home >> Telugu News (page 9)

Telugu News

politics, ap politics, telugu politics, tdp, congress, ysr congress, ysrcp, ysrc, ys jagan, odarpu yatra, raithu yatra, govt, opposition, bjp, trs, telangan, andhra news, World News, telangana state, telangana news, telangana youth, andhra govt, ap govt, ap news, telugu news, online telugu news

ముగిసిన స్పెక్ట్రమ్‌ వేలం: జియో టాప్‌

దేశంలో అయిదేళ్ల తర్వాత మళ్లీ రేడియో తరంగాల (స్పెక్ట్రమ్‌) వేలం మంగళవారం జరిగింది. స్పెక్ట్రమ్‌ కోసం మొత్తం రూ.77,814.80 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. అత్యధికంగా రిలయన్స్‌ జియో రూ.57,122 కోట్ల బిడ్లు దాఖలు చేసింది. ఆ తర్వాత ఎయిర్‌టెల్‌ రూ.18,669 కోట్ల ...

Read More »

ఆ హీరోయిన్ బీజేపీలో జాయిన్ అయ్యింది !

పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదలయింది. ప్రచారంలో బీజేపీ టీఎంసీ పార్టీలు హోరాహోరీగా ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి. మరోవైపు నేతల జంపింగ్ లు సెలబ్రిటీల చేరికలతో బెంగాల్ రాజకీయాలు రోజు రోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. సినీ ...

Read More »

105 సంవత్సరాలు .. స్పానిష్ ఫ్లూ .. కరోనా .. రోండు ప్రపంచ యుద్ధాలు .. జిన్ విత్ ద్రాక్ష !

ప్రపంచం లో ఎంతో మందిని కరోనా వైరస్ ప్రభావితం చేసింది. ముఖ్యంగా వృద్ధుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండి వారికి ప్రమాదకారిగా మార్చింది. మరణించే శాతం కూడా వీరిలోనే ఎక్కువగా ఉందనే విషయం తెలిసిందే. అయితే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న ...

Read More »

ఏమిటీ ‘యూనిట్ 61398’.. ప్రపంచానికి సైబర్ పీడ?

కర్రలు.. బరిశెలతో కొట్టుకోవటం అనాగరికం. విల్లులు.. బాణాలతోఒకరిపై అధిక్యత సాధించుకోవటం వందల ఏళ్ల క్రితం జరిగింది. క్షిపణులతో దాడి చేయటం కూడా పాత పద్దతే. కంటికి కనిపించకుండా.. ఎక్కడో ఉండి.. ప్రపంచంలో ఎక్కడికైనా సరే.. వెళ్లి కీలక సమాచారాన్ని తస్కరించటం.. వారి ...

Read More »

ఏప్రిల్ 9న షర్మిల పార్టీ పేరు ప్రకటన!

ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఊహాగానాలకు తెరపడబోతోంది. ఏప్రిల్ 9న ఆమె పార్టీ ప్రకటన చేయబోతున్నట్టు తెలిసింది. ఆ రోజు ఖమ్మం వేదికగా జరుగనున్న ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ పేరుతోపాటు విధి విధానాలను ఆమె ప్రకటించే ...

Read More »

జగన్ సర్కారు పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద షాకింగ్ వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. హిందూ ధర్మానికి.. హిందూ ఆలయలపై జరుగుతున్న దాడులపై ఆయన స్పందించారు. ఒక ప్రముఖ మీడియా చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భంలో ఆయన ...

Read More »

బ్రేకింగ్: కరోనా వ్యాక్సిన్ ధరపై కేంద్రం సంచలన ప్రకటన

కరోనా వ్యాక్సిన్ పై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులు ప్రభుత్వమే కొని వైద్యులు సిబ్బందికి వేయగా.. ఇక మార్చి 1 నుంచి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురానుంది.టీకా కొనుగోలు సామర్థ్యం ఉన్న వారికి ప్రైవేటు ఆస్పత్రుల్లో వేసుకునే వెసులుబాటు కల్పించాలని ...

Read More »

కొడాలి నానికి గట్టి షాక్

ఏపీ పంచాయతీ రెండో విడత ఫలితాల్లోనూ వైసీపీ హవానే కనిపిస్తోంది. అయితే పలు చోట్ల టీడీపీ కూడా గట్టి పోటీనిస్తుండడం విశేషంగా మారింది. తాజాగా మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది. ఆయన స్వగ్రామంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడం ...

Read More »

టార్గెట్ విశాఖ స్టీల్ ప్లాంట్‌ కాదు, అంతకు మించి: అవి దోచేందుకు పక్కా రూట్ మ్యాప్.. హీరో శివాజీ సంచలనం

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తోంది. విశాఖ ప్రైవేటీకరణ విషయం బయటకొచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. విశాఖ ఉక్కు ఉద్యమానికి రాజకీయాలకు అతీతంగా ఏకమవుతున్నారు. ఇప్పటికే విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా ...

Read More »

రాశి ఫలాలు 15 ఫిబ్రవరి 2021

రాశి ఫలాలు 15 ఫిబ్రవరి 2021 Daily Horoscope in Telugu 15th February 2021 ఈ వారం రాశిఫలాలు (ఫిబ్రవరి 14 – ఫిబ్రవరి 20) కొరకు క్లిక్ చేయండి మేషం.. భాగస్వాములతో వివాదాలు. సభలు,సమావేశాల్లో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ...

Read More »

బంగారం తవ్వకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో నాసా తీసిన ఫొటోలు!

అక్రమార్కులు మనదేశంలోనే కాదు.. అన్ని చోట్ల ఉన్నారు. ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోచుకుంటూ ప్రభుత్వాలకు సవాలు విసురుతుంటారు. పెరూ దేశంలోని అమెజాన్ చిత్తడి అడవులు బంగారానికి ప్రసిద్ధి. ఇక్కడ కొందరు అనుమతులు తీసుకొని బంగారాన్ని తవ్వుతుంటారు. ఈ బంగారు గునుల్లో పనిచేస్తూ ...

Read More »

మంత్రికి షాక్ ఇచ్చిన ఎస్ఈసీ … హైకోర్టు మెట్లు ఎక్కనున్న కొడాలి నాని !

ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నానిపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఆయన పై ఆంక్షలు విధించింది. ఈ నెల 21 వరకూ ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రెస్ మీట్ లతో పాటు ఎలాంటి ...

Read More »

300 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిన బ్రిటన్

ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై గుత్తాధిపత్యం చెలాయించి ఆ దేశాలను దోపిడీ చేసి సంపద పోగేసుకున్న బ్రిటన్ దేశం కేవలం ఒక్క కరోనా దెబ్బకు కుదేలైంది. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సంచలన గణాంకాలు వెల్లడించింది. ...

Read More »

ఈ వారం రాశిఫలాలు ఫిబ్రవరి 14 – ఫిబ్రవరి 20, 2021

ఈ వారం రాశిఫలాలు (ఫిబ్రవరి 14 – ఫిబ్రవరి 20) Weekly Horoscope (14-02-2021 to 20-02-2021) నేటి రాశి ఫలాలు కొరకు క్లిక్ చేయండి మేష రాశి (అశ్వని, భరణి, కృత్తిక 1 వ పాదం) చిరకాల కోరిక నెరవేరి ...

Read More »

కెంట్ కరోనా వేరియంట్ ప్రపంచాన్ని అంతం చేయబోతుందా .. నిపుణులు ఏంచెప్తున్నారు !

కరోనా వైరస్ మహమ్మారి జోరు ప్రపంచ వ్యాప్తంగా ఏ మాత్రం తగ్గడంలేదు. రోజురోజుకీ కొత్త కొత్తగా కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ మరింత విజృంభిస్తోంది. ఎలాంటి వ్యాక్సిన్లు మందులకు కట్టడి కాకుండా రూపాంతరం చెందుతోంది. ఇప్పటికే మ్యుటేషన్లతో కరోనావైరస్ తన స్పైక్ ...

Read More »

ఖమ్మంకు షర్మిల..21న పోరుబాట!!

వైఎస్ఆర్ కూతురు ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ నేతలతో సమావేశమైన షర్మిల తెలంగాణలోని అన్ని జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.తాజాగా ఖమ్మం జిల్లా నేతలతో ...

Read More »

18వేల నాటి శంఖం … ‘ఓంకారం’ శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉందట !

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఓ అతిపెద్ద శంఖం ఇప్పటికీ ఓంకారాన్ని ధ్వనిస్తూనే ఉందంట. దశాబ్దాలుగా ఒక మ్యూజియంలో ఉన్న ఈ శంఖాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అయినప్పటికీ ఆ శంఖం ఇంకా పనిచేస్తూనే ఉందని అంటున్నారు పురావస్తు శాఖ అధికారులు. 1931లో ఫ్రెంచ్ ...

Read More »

రష్యా సంచలనం: గాల్వాన్ ఘటనలో 45 మంది చైనా సైనికుల మృతి

గత ఏడాది జులైలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతకు కారణమైంది. ఏడాదిగా రెండు దేశాల సరిహద్దుల్లో ఆ వేడి కొనసాగుతోంది. ఇప్పటికే సుమారు 50వేల మంది సైనికులు సరిహద్దుల్లో కాపు కాస్తున్నారు. గల్వాన్ ...

Read More »

ఏపీలో త్వరలో మున్సిపల్, స్థానిక ఎన్నికలు?.. రెండూ ఓకేసారి!

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి దశ ఎన్నికల ప్రక్రియ పూర్తికాగా.. శనివారం రెండో దశకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 21తో మొత్తం ప్రక్రియ పూర్తి కానుంది. దీంతో ఏపీలో మరో కొత్త వాదన తెరపైకి వచ్చింది. త్వరలోనే ...

Read More »

కరోనా ఎఫెక్ట్ అన్నింటి పై పడినా .. ఆ ఒక్క రంగం వృద్ధి చెందింది!

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకి గత ఏడాది ఎగుమతులు దిగుమతులపై భారీ ప్రభావం పడింది. ఈ క్లిష్ట సమయంలో వ్యవసాయంపై ప్రభావం పడలేదు. పైగా వృద్ధికి వ్యవసాయ వృద్ధి దోహదపడింది. ఏప్రిల్-డిసెంబర్ కాలంలో కామర్స్ మినిస్ట్రీ ఎగుమతుల జాబితా ప్రకారం అగ్రి ...

Read More »