పైరసీని నిరోధించేందుకు అభిమనులే సైనికులు కావాలని పిలుపునిచ్చారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఆయన స్వయంగా దర్శకత్వం వహించి నటించిన తొలి చిత్రం నర్తనశాల. సౌందర్య కథానాయికగా నటించారు. హాఫ్ మేకింగ్ మూవీ గా థియేట్రికల్ రిలీజ్ కి ఆస్కారం లేకపోవడంతో శ్రేయాస్ ఈటీలో రిలీజైంది. ప్రస్తుతం యాప్ లో డిజిటల్ ప్రీమియర్ ను కలిగి ఉంది. ...
Read More »