జమలాపురం వేంకటేశ్వ రస్వామి ఆలయంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్ జిల్లా మీడియా ప్రతినిధుల బృందంతో పాల్గొన్నారు. ఆలయ అధికారులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో విశేషంగా సూర్యారాధన ...
Read More »