కరోనాపై పాట పడిన చాలా మంది అదే కరోనాకు బలైన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ నృత్యకారిణి శోభా నాయుడు కరోనా బారిన పడి మృతి చెందారు. ఏప్రిల్ లో కరోనాపై “ధరాతలానికి ముళ్ల కిరీటం కరోనా…“ అంటూ మహమ్మారి కరోనాపై రాసిన పాటకు కూచిపూడి నృత్యాన్ని కంపోజ్ చేసి ఆకట్టుకున్నారు. క్రూర కరోనా… ఘోర ...
Read More »