మకర సంక్రాంతి సందర్భంగా శబరిమల క్షేత్రం ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటున్న స్వాముల నామ స్మరణతో మార్మోగిపోయింది. జ్యోతి దర్శనం కోసం భక్తులు సుదీర్ఘంగా నిరీక్షించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈశాన్య దిశలోని పొన్నాంబలంమేడు పర్వతశ్రేణుల్లో వెలుగులు జిమ్ముతూ జ్యోతి దర్శనమిచ్చింది. ...
Read More »