క్రికెట్ లోకి మైక్రోసాఫ్ట్ అడోబ్ ఓనర్లు

ఇండియాలో క్రికెట్ అంటే పిచ్చి. అయితే ఇప్పుడు భారతీయులు అమెరికాలోనూ బాగా విస్తరించారు. కీలక టెక్నాలజీ దిగ్గజాలైన గూగుల్ మైక్రోసాఫ్ట్ ను నడిపించే సీఈవోలు మన భారతీయులే. వారికి క్రికెట్ అంటే పిచ్చి. ఇక అడోబ్ అధినేత శంతను నారాయణ్ కూడా క్రికెట్ అంటే చెవి కోసుకుంటాడు. ఈ క్రమంలోనే అమెరికాలో అంతగా ఆదరణ లేని క్రికెట్ కు ప్రాచుర్యం కల్పించాలని ప్రముఖ వ్యాపారవేత్తలు యోచిస్తున్నారు. కార్పొరేట్ రంగంలో దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల అడోబ్ సీఈవో […]

ఐపీఎల్ కోసం వచ్చి గుండెపోటుతో క్రికెట్ దిగ్గజం మృతి

ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ మేనియా కొనసాగుతోంది. మ్యాచ్ లు మొదలై టీంలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతుండడంతో క్రికెట్ జోష్ నెలకొంది. అయితే ఐపీఎల్ కామెంట్రీ కోసం ముంబై వచ్చిన ప్రఖ్యాత కామెంటేటర్ గుండెపోటుతో మరణించడం విషాదం నింపింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ వ్యాఖ్యాత డీన్ జోన్స్ (59) ముంబైలో గుండెపోటుతో కన్నుమూశారు. యూఏఈలో జరుగుతున్న మెగా టీ 20 క్రికెట్ లీగ్ లో స్టార్ స్పోర్ట్స్ తరుపున వ్యాఖ్యాతగా కొనసాగుతున్న ఆయన ప్రస్తుతం ముంబయిలోని ఓ […]