దేశంలో కరోనా కల్లోలంతో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారుతోందని తెలిపింది. నేషనల్ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులను ఎదుర్కోంటోంది’ అని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తాజాగా దేశంలో కట్టుదాటిపోతున్న కరోనా కేసులు.. ...
Read More »