భారత్ సరికొత్త అధ్యాయం..స్వర్ణం అందించిన కోనేరు హంపి!

చెస్ ఒలింపియాడ్ లో భారత్ మరో చరిత్ర రాసింది. ఫిడే ఆన్ లైన్ చెస్ ఒలింపియాడ్ లో తొలిసారి స్వర్ణం సాధించింది. రష్యాతో కలిసి సంయుక్తంగా విజేతగా నిలిచింది. దశాబ్దాల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్ కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. భారత్ ను విజేతగా నిలపడంలో తెలుగుతేజం కోనేరు హంపి కీలక పాత్ర పోషించారు. ఫిడే ఆన్ లైన్ చెస్ ఒలింపియాడ్ ను తొలిసారిగా ఆన్ లైన్ లో నిర్వహించారు. 93 ఏళ్ల […]

బంగారం కన్నా తక్కువగా ప్లాటినమ్

విలువైన లోహాలుగా ప్లాటినం బంగారం వెండి రాగిలకు పేరుంది. వీటిలో అత్యంత ఎక్కువ ఖరీదైనది ఇన్నాళ్లు ప్లాటినం ఉండేది. అది జ్యువెల్లరీగా కూడా వాడేవారు. చాలా ధృఢమైన లోహంగా ప్లాటినంకు పేరుంది. కానీ ఇప్పుడు కరోనా లాక్ డౌన్ దెబ్బకు బంగారం రేటు చుక్కలు అంటుతుండగా.. ఖరీదైన ప్లాటినం అందరికీ చేరువైంది. బంగారం కన్నా ఖరీదైన వస్తువుగా ఉన్న ప్లాటినం ధర అమాంతం పడిపోవడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం 10 గ్రామాల ప్లాటినమ్ ధర రూ.30వేలకు […]