ఎప్పుడైతే దేశంలో కరోనా ఎంట్రీ అయ్యిందో అప్పటి నుంచే దేశంలో విదేశాల నుంచి రాకపోకలను కేంద్రం నిషేధించింది. వందే భారత్ మిషన్ అంటూ అప్పట్లో నడిపింది. కరోనా బాగా ప్రబలడంతో ఇక చేసేందేం లేక మొత్తం విమానాల రాకపోకలు ఆ మధ్య బంద్ చేసింది. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని మాత్రమే ప్రత్యేక విమానాలు వేసి తీసుకొచ్చింది. ...
Read More »