నాట్యమయూరి.. కూచిపూడి క్వీన్ డా. కట్టా శోభా నాయుడు ఇక లేరు. మెదడు సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతూ ఆమె బుధవారం మిడ్ నైట్ లో కన్నుమూశారు. రాత్రి 1.44 నిముషాలకు కనుమూశారు. కూచిపూడి సహా పలు నృత్య రూపకాల శిక్షణలో సుదీర్ఘ అనుభవం ఉన్న శోభానాయుడు శిష్యుల్లో ఎందరో టాలీవుడ్ లో ప్రదర్శనలు ఇచ్చారు. ...
Read More »