జాన్వీ కపూర్ నటించిన `గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్` చిత్రం సెప్టెంబర్ లో డిజిటల్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్ వీక్షించాక రకరకాల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. భారతీయ వైమానిక దళ అధికారుల తరపున చిత్ర నిర్మాతలపై ఓ ఎన్జీవో సంస్థ కోర్టు కేసు వేయడం వేడెక్కించింది. ...
Read More »