భారతదేశం విభిన్న ఆచారాలు సంప్రదాయాల కలబోతగా ఉంది. ప్రాచీన కాలం నుంచి ఇవి కొనసాగుతున్నాయి. ఇప్పటికీ శాసనాలు శిలా ఫలకాలు తవ్వకాల్లో బయటపడుతూ మన చరిత్రను కళ్లకు కడుతున్నాయి. తాజాగా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీసలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఒక రాతి శాసనం వెలుగుచూసింది. దీన్ని దేవాలయ భూదానపత్రిక తామ్ర శాసనంగా ...
Read More »