అమరావతి భూముల కుంభకోణంపై వేగంగా వెళ్తున్న ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు బ్రేక్ వేసింది. రాజధాని అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించి సిట్ తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిపై ఏర్పాటు చేసిన సిట్ గత ప్రభుత్వ నిర్ణయాలను పున: సమీక్షించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంత్రివర్గ ...
Read More »