హరికృష్ణ జయంతి..భావోద్వేగానికి లోనైన ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్..!
నందమూరి తారకరామారావు వారసుడిగా నటుడుగా రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల్లో చెరగని ముద్రవేశారు నందమూరి హరికృష్ణ. వెండితెర ‘సీతయ్య’గా.. సౌమ్యుడిగా అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకున్న హరికృష్ణ 2018 ఆగస్టు 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన మృతి నందమూరి అభిమానులతో పాటు కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. నేడు హరికృష్ణ 64వ జయంతి సంధర్భంగా ఆయన తనయులు జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ […]
