వెరైటీ జోనర్లతో తెలుగు ప్రేక్షకులకు ట్రీటిచ్చేందుకు నవతరం దర్శకులు ఏమాత్రం వెనకాడడం లేదు. ఇటీవల ప్రయోగాలు మరింతగా ముదిరాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఏకంగా జాంబీ సినిమాకే శ్రీకారం చుట్టారు. `జోంబీ రెడ్డి`తో జనం ముందు రాబోతున్నాడు. ఇది అలాంటిలాంటిది కాదు.. కరోనా జాంబీ. ఇది జాంబీస్ అలానే కరోనాపై మొదటి తెలుగు చిత్రం. ఇటీవలే ...
Read More »