వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల వ్యవహారంపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్రావు మండిపడ్డారు. కేంద్రం రైతులను నిండా ముంచాలని చూస్తోందని.. అందుకే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారన్నారు. మీటర్లు వద్దు, బిల్లులు వద్దంటూ తేల్చిచెప్పారని.. రైతు సంక్షేమమే ముఖ్యమని భావించామన్నారు. ఆఫ్రికా నుంచి 70 లక్షల టన్నుల మొక్కజొన్నలను తెచ్చి మన కోళ్లకు పోస్తే.. ఇక్కడ ...
Read More »