ఈ మధ్యకాలంలో ఏసీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సాప్ట్వేర్ కార్యాలయాలతో పాటు సాధారణ ప్రైవేట్ ఆఫీసుల్లోనూ ఏసీలు కామన్ అయిపోయాయి. ఎండకు తట్టుకోలేక మధ్యతరగతి ప్రజలు కూడా ఏసీలు పెట్టించుకుంటున్నారు. అయితే ఈ ఏసీలు విడుదల చేసే విషవాయువుల వల్ల ఓజోన్ పొర దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు మొత్తుకుంటున్నారు. మరోవైపు విద్యుత్బిల్లులు కూడా అధికంగా వస్తుండటంతో మధ్యతరగతి ...
Read More »