2009లో అక్కినేని మనవడు.. కింగ్ నాగార్జున వారసుడు నాగ చైతన్య `జోష్` అనే సినిమాతో వెండితెరపై అడుగుపెట్టాడు. వాసువర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మేటి నాయిక రాధ కుమార్తె కార్తీక నాయర్ కథానాయికగా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. నేటితో ఈ సినిమా రిలీజై ...
Read More »