దారుణం ఘటన ఒకటి చోటు చేసుకుంది. కదులుతున్న బస్సులో.. 45 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ.. ఒక యువతిపై అత్యాచారం జరిగిన వైనం సంచలనంగా మారింది. ఈ ఉదంతం ఇప్పుడు కొత్త సందేహాలకు తెర తీసేలా మారింది. ఈ ఉదంతంలో ఢిల్లీకి చెందిన యువతి బాధితురాలిగా నిలిచారు. కదులుతున్న బస్సులో.. అంతమంది ప్రయాణికులు ఉన్న వేళలో అత్యాచారం ...
Read More »