Home / Tag Archives: నిమ్మగడ్డ

Tag Archives: నిమ్మగడ్డ

Feed Subscription

నిమ్మగడ్డ వర్సెస్ జగన్.. మరో మలుపు

నిమ్మగడ్డ వర్సెస్ జగన్.. మరో మలుపు

ఆంధ్రప్రదేశ్ లోని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య కొనసాగుతున్న గొడవ శుక్రవారం మరో మలుపు తిరిగింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ పట్టుదలతో ఉన్నాడు. అయితే జగన్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సహకరించలేదని గతంలో హైకోర్టు ఆదేశాలు ...

Read More »

ఏపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ షాక్ .. ఆ తీర్మానంపై గవర్నర్ కి లేఖ !

ఏపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ షాక్ .. ఆ తీర్మానంపై గవర్నర్ కి లేఖ !

ఏపీలో ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మధ్య వివాదం కొనసాగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలని రాష్ట్ర ఎన్నికల సంఘం వచ్చే ఏడాది ఫిబ్రవరి లో నిర్వహించాలని చేస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం దానికి అనుమతించలేదు. కరోనా సమయంలో ఎన్నికలు అవసరమా అంటూ ప్రశ్నిస్తుంది. అయితే ఎన్నికల సంఘం వెనక్కి తగ్గేలా ...

Read More »

ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు జగన్ సర్కార్ మరో ట్విస్ట్..

ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు జగన్ సర్కార్ మరో ట్విస్ట్..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం అన్ని జిల్లాల యంత్రాంగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సీఎస్ నీలం సాహ్నీ నిమ్మగడ్డకు లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి ...

Read More »

ఏపీలో ఆ పనులకు నిమ్మగడ్డ అనుమతి కావాల్సిందేనట!

ఏపీలో ఆ పనులకు నిమ్మగడ్డ అనుమతి కావాల్సిందేనట!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గట్టి ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలో కరోనా తీవ్రత తగ్గలేదని ఈ సమయంలో ఎన్నికలు జరపడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. గతంలో 100 లోపు కరోనా కేసులున్న సమయంలో ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ ...

Read More »

జగన్ సర్కార్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

జగన్ సర్కార్ పై  హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిటీషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది. జగన్ సర్కార్పై మరోసారి ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదని.. ఈసీ వినతలుపై ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. ఏపీ సీఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా ప్రభుత్వం ...

Read More »
Scroll To Top