ఏపీలో వైసీపీకి 2024 ఎన్నికలు ఒక విధంగా అగ్ని పరీక్షగా మారుతాయా అంటే జవాబు అవును అనే వస్తోంది. 2019లో వైసీపీ రావాలీ అంటూ ఓటేసిన అనేక వర్గాలు ఇపుడు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్న వేళ కచ్చితంగా డబుల్ డిజిట్ నంబర్ ...
Read More »వైసీపీ సర్కార్ కు బాక్సైట్ దెబ్బ
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ ఖనిజంపై ప్రభుత్వ విధానాల్లో చోటుచేసుకున్న మార్పులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు తీసేలా పరిణమించాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా విశాఖ మన్యం నుంచి బాక్సైట్ తవ్వుకునేందుకు గత వైఎస్ఆర్ ప్రభుత్వం అనుమతించింది. జగన్ అధికారంలోకి వచ్చాక ఒప్పందాన్ని ...
Read More »ఎన్నికల ఏరు దాటాక, వైఎస్సార్ తెప్ప తగలేసిన వైసీపీ.?
వైఎస్సార్.. ఆ పేరు చెబితే ఓట్లు వస్తాయ్.. అందుకే వైఎస్సార్ జపం చేస్తున్నారు వైసీపీ నేతలు. అధినేత వైఎస్ జగన్ సహా వైసీపీ ముఖ్య నేతలందరి తీరూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల వేళ వైఎస్సార్ పేరు వివాదాస్పదంగా ...
Read More »స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కొత్త మెలిక.. అదే జరిగితే వైసీపీకి ఇబ్బందే!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయం వేడెక్కింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన అనంతరం ఈ ...
Read More »వైసీపీలోకి గంటా శ్రీనివాసరావు.. మూహూర్తం ఫిక్స్.. జగన్ ట్విస్ట్
అధికార వైసీపీలోకి టీడీపీ నేతల వలసలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో ఇప్పటికే ఇద్దరు టీడీపీ నేతలు వైసీపీకి సపోర్టు చేశారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. అధికార ...
Read More »వైసీపీ వాళ్లను చేర్చుకుంటే నాడు 23 సీట్లు వచ్చాయి..ఇప్పుడు వైసీపీలో అదే రివర్సా?
‘నీ ముక్కు ఎక్కడుంది?’ అంటే స్ట్రెయిట్ గా చూపించారు టీడీపీ వాళ్లు. అదే ప్రశ్న వైసీపీ వాళ్లను అడిగితే తల చుట్టూ చేతిని తిప్పి ఇదిగో ఇక్కడుందని చూపించారు. ఇద్దరూ చూపించింది ముక్కునే. కానీ సాగదీసి డౌట్ రాకుండా చేస్తున్నారు వైసీపీ ...
Read More »ఫ్లెక్సీల రచ్చ.. వైసీపీలో భగ్గుమన్న విభేదాలు
ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో వైసీపీ గ్రూపుల మధ్య రచ్చ మళ్లీ మొదలైంది. ‘వైఎస్ఆర్ ఆసరా పథకం’ను ఈరోజు రాష్ట్రంలో సీఎం జగన్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే చీరాల నియోజకవర్గంలో ఈ కార్యక్రమం గురించి వైసీపీ శ్రేణులు హల్ చల్ చేశాయి. ...
Read More »సంచయిత నిర్ణయాలతో ఇరకాటంలో వైసీపీ సర్కార్?
విజయనగరం జిల్లాలో మాన్సాస్ ట్రస్టుకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూసపాటి రాజవంశీయులకు చెందిన ఈ ట్రస్టు చైర్ పర్సన్ గా ఉన్న మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతి రాజు స్థానంలో బీజేపీ యువమోర్చా నేత సంచయిత ...
Read More »