తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను డిసెంబరు 1 నుంచి పునఃప్రారంభించాలని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ తేదీ నుంచే విద్యార్థులకు క్లాస్రూమ్ బోధన అందించాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చింది. విద్యాసంస్థలను ఎప్పుడు తెరవాలి.. అందుకు ఎలాంటి నిబంధనలు పాటించాలి.. అనే అంశాలపై విద్యాశాఖ అభిప్రాయ సేకరణ చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకుడు శ్రీహరి […]
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. కరోనా దెబ్బకు విద్యార్థుల చదవులన్నీ అటకెక్కాయి. స్కూళ్లు కాలేజీలు మూతపడి ఏడు నెలలు దాటింది. ఇప్పటికీ కరోనా తగ్గకపోగా పెరిగింది. దీంతో ఈ సంవత్సరం విద్యార్థుల చదువుల సంగతి ఏంటనేది తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ స్కూళ్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో ఏపీలో మూతపడ్డ స్కూళ్లను తెరవాలని సీఎం జగన్ నిర్ణయం ఈ మేరకు మంగళవారం సీఎం జగన్ […]
ఇటీవల కాలంలో యావత్ ప్రపంచం ఎప్పుడూ చూడని ప్రత్యేక పరిస్థితిని కరోనా తీసుకొచ్చింది. ఒకే సమయంలో ఒకే విధమైన సమస్యను మానవాళి ఎదుర్కోవటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. గతంలో వైరస్ కారణంగా ఇబ్బందులు తలెత్తినా.. ఇప్పటి మాదిరి కాదని చెప్పక తప్పదు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించటం.. తర్వాతి కాలంలో అన్ లాక్ పేరుతో సిరీస్ రన్ చేస్తున్న కేంద్రం.. తాజాగా కీలక ప్రకటన జారీ చేసింది. ఈ నెల 21 నుంచి స్కూళ్లు తెరిచేందుకు […]