Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఎద పరువాలను ఎరగా వేస్తూ సెగలు రేపుతున్న భామ!!

ఎద పరువాలను ఎరగా వేస్తూ సెగలు రేపుతున్న భామ!!


ఢిల్లీ సుందరి ఇషా గుప్తా.. అంటే సినీ ప్రేక్షకులకు కాస్తో కూస్తో గుర్తు ఉండే ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ జనాలకు ఇషా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భామ అందాల ఆరబోత విషయంలో మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ లో ఉంటుంది. హాలీవుడ్ స్టార్ ఏంజలీనా పోలికతో ఉండే ఈ బ్యూటీ తన రొమాంటిక్ చూపులతో సెగలు రేపడంలో దిట్ట. గతంలో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఇషా గుప్తా మిస్ ఫోటోజెనిక్ అవార్డు గెలచుకుంది. ఇక 2012లో ఇమ్రాన్ హష్మీ హీరోగా వచ్చిన ‘జన్నత్-2′ చిత్రం ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కవ్వించే ఒంపు సొంపులు కలిగి ఉండటంతో ఫస్ట్ సినిమాతోనే గ్లామర్ పరంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక ఇషా గుప్తా ఢిల్లీలో పుట్టి పెరిగిన అమ్మాయి. ఆమె తండ్రి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. తల్లి హోమ్ మేకర్. మనిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ నుండి మాస్ కమ్యూనికేషన్లో పట్టా పుచ్చుకుంది అమ్మడు. ఆ తర్వాత న్యూకాస్టల్ యూనివర్శిటీ ఇషాకు లా స్కాలర్ షిప్ స్పాన్సర్ చేసినా.. దాన్ని కాదనుకుని బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటరైందట. ఇషా తన మోడలింగ్ కెరీర్ లో కింగ్ ఫిషర్ కేలండర్తో పాటు ప్రముఖ లీడింగ్ మేగజైన్ల కోసం అర్ధనగ్న ఫోటోషూట్ లకు ఫోజులు ఇచ్చింది. గత కొంతకాలంగా సినీ అవకాశాలు లేక ఖాళీగా ఉంటుందట. ప్రస్తుతం కరోనా రావడంతో ఇంటికే పరిమితమయ్యింది ఈ సుందరి.

ఎలాంటి కాస్ట్యూమ్ కైనా పర్ఫెక్టుగా ఫిట్ అయ్యే ఫిట్ బాడీ మెయింటైన్ చేస్తుండటంతో ఇషా అందాలకు మంచి గుర్తింపు లభించింది. అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం మిలియన్లలో ఉంది. కానీ అమ్మడు ఫ్యాన్స్ హర్ట్ అవ్వకుండా గ్లామర్ పిక్స్ అప్లోడ్ చేస్తోంది. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఇషా తన న్యూ లుక్ ఫోటో పోస్ట్ చేసింది. అందులో భామ థైస్ ఓ వైపు.. ఎద పరువాలు మరోవైపు కుర్రకారు గుండెలను లాగుతున్నాయట. నిజంగా గ్లామర్ అంటే ఇదే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. టాలీవుడ్ లోకి వీడెవడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. రాంచరణ్ వినయ విధేయరామ లో ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.