కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు దాఖలైన పిటీషన్లపై ఈరోజు విచారణ జరిగింది. ఈ చట్టాలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులు వ్యతిరేకిస్తున్న నూతన వ్యవసాయ చట్టాల అమలును ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రైతు సంఘాలు కోర్టుకు హాజరు కాకపోవడంతో ...
Read More »Tag Archives: Supreme Court
Feed Subscriptionకేంద్రానికి సుప్రీం షాక్.. కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి బ్రేకులు
అత్యంత భారీగా.. అత్యాధునికంగా.. విశాలంగా నిర్మించతలపెట్టిన కొత్త పార్లమెంటు భవన నిర్మాణాన్ని వాయువేగంతో నిర్మించాలని భావిస్తున్న కేంద్రానికి బ్రేకులు వేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఈ నెల 10 ప్రధానమంత్రి మోడీ సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తాజాగా ఒక పిల్ దాఖలైంది. దీన్ని విచారణకు ...
Read More »Actress Ragini Dwivedi Moves Supreme Court For Bail
Kannada film actress Ragini Dwivedi, who was arrested for allegedly consuming and supplying banned drugs, has moved the Supreme Court seeking bail in connection with the drug case. She has filed a special leave petition in the apex court challenging ...
Read More »ఏపీలో ఆ పనులకు నిమ్మగడ్డ అనుమతి కావాల్సిందేనట!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గట్టి ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలో కరోనా తీవ్రత తగ్గలేదని ఈ సమయంలో ఎన్నికలు జరపడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. గతంలో 100 లోపు కరోనా కేసులున్న సమయంలో ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ ...
Read More »కేసీఆర్ సర్కార్ కు సుప్రీం కోర్టు షాక్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. నోటీసులు జారీ చేసింది. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడంపై ఈ నోటీసులు జారీ చేసింది. తెలంగాణతోపాటు ఢిల్లీ పశ్చిమ బెంగాల్ ఒడిషా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల కింద అసెంబ్లీలో ప్రజారోగ్యంపై సీఎం కేసీఆర్ నిండు సభలో ...
Read More »Supreme Court served Notices To Four states Including TS over Ayushman Bharat Scheme
The Supreme Court served notices to the Telangana government for not implementing the health scheme Ayushman Bharat launched by the Centre to provide free access to health care for 40% of people in the country. The new development came after ...
Read More »ప్రశాంత్ భూషణ్ కు రూ.1 జరిమానా విధించిన సుప్రీం కోర్టు !
ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు కోర్టు ధిక్కరణ కేసులో శిక్ష ఖరారు చేసారు. ఆయనకి న్యాయస్థానం 1 రూపాయి జరిమానా విధించింది. సెప్టెంబరు 15లోగా ఈ జరిమానాను కట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేశారు. ఒక్కవేల కోర్టు గడువులోపు జరిమానా చెల్లించకపోతే ఆయన ప్రాక్టీస్పై మూడేళ్ల నిషేధంతో పాటు మూడు నెలలపాటు జైలుశిక్ష విధించనున్న ధర్మాసనం. ...
Read More »Supreme Court Issued Verdict On Final Year Exams
The Supreme Court which heard a bunch of petitions seeking directions to cancel the final exams of the University Grants Commission(UGC) gave a shocking verdict on this petition. The top court ruled out that the final year exams must be ...
Read More »ఫైనల్ ఇయర్ పరీక్షలపై సుప్రీం తేల్చేసింది.. ఇక ఇదే ఫైనల్
కరోనా నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. మాయదారి మహమ్మారి కారణంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోయిన పరిస్థితి. మిగిలిన రంగాల విషయం ఒక పక్కన పెడితే.. విద్యా వ్యవస్థకు సంబంధించి పలు సందేహాలు నెలకొన్న పరిస్థితి. ఇప్పటికే పలు పరీక్షలకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమోట్ చేసేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే.. విశ్వ ...
Read More »