పడక సుఖం కోసం బరితెగించిన భార్య కట్టుకున్న భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైంది. కొడుకు స్నేహితుడితో ఎంజాయ్ చేస్తూ బెడ్రూమ్లో రెడ్హ్యాండెడ్గా దొరికిపోవడంతో ఆగ్రహం చెందిన భర్త కిరాతకంగా నరికి చంపేశాడు. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో చోటుచేసుకుంది. ...
Read More »బిడ్డను చూడకుండానే కో-పైలట్ మృతి.. భార్యకు ఆ వార్త ఎలా చెప్పేది?
అతడి భార్య నిండు గర్భిణి. కొద్ది రోజుల్లో ఆ ఇంట్లో ఓ చిన్నారి అడుగు పెట్టబోతోంది. కుటుంబమంతా ఆ సంతోష క్షణాల కోసం ఎదురుచూస్తోంది. ఇలాంటి సమయంలోనూ అతడు తన విధి నిర్వహణకే ప్రాధాన్యం ఇచ్చాడు. కరోనా లాక్డౌన్ కారణంగా విదేశాల్లో ...
Read More »విజయవాడ ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ
విజయవాడలోకి కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఆదివారం ...
Read More »మోడీ 3 నిర్ణయాలతో 14 కోట్ల ఉద్యోగాలు పోయాయి!!
ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. యువతకు ఉపాధి కల్పించడంలో ఘోర వైఫల్యం చెందిందని – ఏటా 2 కోట్ల ఉద్యోగాలను ఇస్తామని ప్రకటించిన మోడీ అధికారంలోకి వచ్చాక దానిని నిలబెట్టుకోలేక పోతున్నారని ఆరోపించారు. దీనికి తోడు ఆర్థిక ...
Read More »బుబోనిక్ ప్లేగు: ఆ గ్రామాలను సీజ్ చేసిన చైనా
కరోనాను ప్రపంచానికి అంటించిన చైనాను మరో వైరస్ వ్యాధి కబళిస్తోంది. తాజాగా చైనాలో ‘బుబోనిక్ ప్లేగు’ వ్యాధి వ్యాపిస్తోంది. ఇప్పటికే కరోనాతో ప్రపంచం మొత్తం అల్లాడుతున్న వేళ చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. ప్రస్తుతం చైనాలో ‘బుబోనిక్ ప్లేగు’ వ్యాధి ...
Read More »ట్రంప్ కోసం పుతిన్ రంగంలోకి దిగాడా?
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా వేడిని పెంచేస్తోంది. ప్రపంచానికి పెద్దన్న స్థానంలో ఉన్న అమెరికాకు.. అధ్యక్ష పదవిని చేపట్టటం అంటే మాటలు కాదు. దీని వెనుక ఎంతో కసరత్తు ఉంటుందన్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో కిందామీదా పడుతున్న ...
Read More »కరోనాను పీచమణిచిన దేశం..వంద రోజులుగా ఒక్క కేసు లేదు
అక్కడెక్కడో వూహాన్ మహానగరం కోవిడ్-19 కారణంగా శ్మశానంగా మారిందన్నప్పుడు ప్రపంచం పెద్దగా పట్టించుకోలేదు. చైనా ప్రభుత్వం రహదారులన్ని మూసేసి.. ప్రజల్ని ఇళ్లల్లో నుంచి రానివ్వకుండా చేస్తూ.. వీధులన్ని పెద్ద ఎత్తున పిచికారీ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చినప్పుడు ఆశ్చర్యపోయినోళ్లు చాలామందే ఉన్నారు. మరీ.. ...
Read More »రూ.2వేల నోటుకు మంగళం..అంతా రూ.500నోటే!
దేశంలో పెద్దనోట్లను రద్దు చేసి ఓ ఉత్పాతాన్ని సృష్టించిన ప్రధాని నరేంద్రమోడీ ఆ తరువాత కొత్త నోట్లను దేశంలో ప్రవేశపెట్టారు. పాత రూ.1000 నోటు – రూ.500 నోట్లను రద్దు చేసి కొత్తగా వాటి స్థానంలో రూ.2000 నోటును ప్రవేశపెట్టారు. ఈ ...
Read More »మహిళా ఉద్యోగులకు శుభవార్త.. 10రోజుల పాటు పిరియడ్ లీవ్స్
రుతుస్రావం చుట్టూ అవగాహన లేకపోవడం వల్ల భారతదేశంలో లక్షలాది మంది మహిళలు మరియు బాలికలు ఇప్పటికీ వివక్ష మరియు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కడుపునొప్పి, నడుం నొప్పి, నీరసం, చిరాకు, వాంతులు, మూడ్ స్వింగ్స్, అధిక రక్తస్రావం.. నెలసరి రోజుల్లో మహిళల ...
Read More »విజయవాడలోని కోవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి, మరికొందరి పరిస్థితి విషమం
విజయవాడలోని కోవిడ్ కేర్ సెంటర్లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు రోడ్డులోని రమేష్ ఆసుపత్రి కొవిడ్కేర్ సెంటర్గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలస్లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి ...
Read More »నా అత్త.. దగ్గరుండి నా భర్తతో సెక్స్ చేయించేది, తర్వాత అతడికి చాక్లెట్ ఇచ్చేది!‘వింగ్స్’ పుస్తకంతో ప్రపంచ మీడియాను ఆకట్టుకుంటున్న సన్నీ
‘‘20 ఏళ్ల వయస్సులో పెద్దలు బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్లి రోజు రాత్రి.. నా అత్త కిటికీ వద్ద నిలబడి.. నా భర్తతో రేప్ చేయించింది. సెక్స్కు ఒప్పుకోపోతే బట్టలు చించేయ్.. కొట్టి మరీ పని కానివ్వు అంటూ అతన్ని ప్రోత్సాహించింది. ...
Read More »రెహానా ఫాతిమాకు సుప్రీం షాక్
కేరళ యాక్టివిస్ట్ రెహానా ఫాతిమా చిక్కుల్లో పడ్డారు. అర్ధనగ్న శరీరంపై పెయింటింగ్ వేసుకొని దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి దేశవ్యాప్తంగా ఈమె వైరల్ అయ్యారు. ఇది వివాదాస్పదం అయ్యింది. తాజాగా రెహానాపై కొందరు కేసులు పెట్టడంతో ఆమె సుప్రీం కోర్టును ...
Read More »మరో వూహన్ ..తూర్పు గోదావరి జిల్లా !
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకి రికార్డ్ స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదు అవుతూ .. అందరిని ఆందోళనకి గురిచేస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పెద్ద జిల్లాలో ఒకటైన తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తుంది. ...
Read More »డొనాల్ట్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు… నవంబర్లో కరోనా వ్యాక్సిన్ !
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వ్యాక్సిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి అంతానికి రోజులు దగ్గర పడుతున్నాయని అమెరికా చేతిలో నవంబర్ 3 నాటికి కరోనా వైరస్ ను అంతం చేసే వ్యాక్సిన్ ఉంటుందని ఆయన ...
Read More »జాతి నిర్మాణం కోసమే నూతన విద్యా విధానం : ప్రధాని మోదీ
జాతి నిర్మాణం కోసమే దేశంలో నూతన విద్యా విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు ఈ విద్యా విధానం తో దేశానికి విస్తృత ప్రయోజనాలు చేకూరుతాయని పిల్లల లక్ష్యసాధనకు ఎంతో మేలు చేస్తుందని ప్రధాని వెల్లడించారు. 30 ...
Read More »