ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కొద్ది రోజుల క్రితమే తన సోదరి కిమ్ యో జోంగ్కు ప్రమోషన్ ఇచ్చినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కాగా కిమ్ కోమాలో ఉన్నారని.. అందుకే యో జోంగ్కు కిమ్ తర్వాతి స్థానాన్ని కట్టబెట్టారని తెలుస్తోంది. ఉత్తర కొరియా పగ్గాలను యో జోంగ్ అందుకుంటారని మరోసారి ప్రచారం జరుగుతోంది. ...
Read More »Category Archives: Telugu News
Feed Subscriptionకరోనా వల్ల సింహం మలానికి భలే గిరాకీ..
ఔను, మీరు చదివింది కరక్టే. సింహం మలం హాట్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. జనాలు ఎగబడి మరీ దీన్ని కొనుగోలు చేస్తున్నారు. వామ్మో.. వాళ్లకు ఏమైనా పిచ్చా? సింహం మలాన్ని వాళ్లు ఏం చేసుకుంటారు? కొంపదీసి తినేయరు కదా అనేగా మీ సందేహం. మీ డౌటానుమలన్నీ తీరాలంటే.. జర్మనీలో క్రోనే సర్కస్ కంపెనీవాళ్లు మొదలుపెట్టిన ఈ ...
Read More »మోడీ సర్కారు కీలన నిర్ణయం.. ఉచితంగా అందరికి టీకా
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19.. భారత దేశాన్ని వదలటం లేదు. మొదట్లో కేసుల తీవ్రత ఏ మాత్రం లేకున్నా.. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత నుంచి దేశంలో వరుస పెట్టి కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. దీంతో.. కేసుల నమోదుకు ఎంత ప్రయత్నించినా.. ఫలితం లేకపోగా.. కొత్త రికార్డుల దిశగా పరుగులు తీస్తున్నాయి.ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ...
Read More »ఢిల్లీ నుంచి లండన్ కి బస్సు.. మీరు విన్నది నిజమే!
ఢిల్లీ నుంచి లండన్ కి బస్సు సౌకర్యం ప్రారంభం కానుంది. ఢిల్లీ ఎక్కడ… లండన్ ఎక్కడ..అక్కడికి బస్సు సౌకర్యం ఏంటి.. అని అనుకుంటున్నారా..నిజంగానే ఢిల్లీ నుంచి లండన్ కి బస్సు వేశారు. అయితే ఇది సాదా సీదా యాత్ర కాదు. సాహస యాత్ర. గురుగ్రామ్ కేంద్రంగా నడుస్తున్న ‘అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్ ‘ అనే ప్రైవేట్ ...
Read More »ఆ హైడ్రోజన్ బాంబుకు అమెరికానే వణికింది..అణు బాంబు కన్నా 500 రెట్ల శక్తివంతమైనది
ప్రపంచంలో ఇప్పటివరకు రెండు అతి పెద్ద యుద్ధాలు జరిగాయి. అవే మొదటి రెండవ ప్రపంచ యుద్ధాలు. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు యూరప్ దేశాల మధ్య జరిగింది. జర్మనీ పోలెండ్ ను ఆక్రమించుకోవడంతో రెండో ప్రపంచ యుద్ధానికి కారణం అయింది. ఆ యుద్ధంలో క్రమేణా ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా పాల్గొన్నాయి. ...
Read More »సెకనులో 1500 సినిమాలు డౌన్ లోడ్.. ఎలానంటే?
మారుతున్న కాలానికి తగ్గట్లుగా. ఇంటర్నెట్ వేగంలో వస్తున్న మార్పులు తెలిసిందే.ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న అత్యధిక నెట్ స్పీడ్ రికార్డును బ్రేక్ చేసేలా లండన్ లోని రాయల్ అకాడమీ బ్రేక్ చేసింది. డాక్టర్ లిడియో గాల్డినో టీం ఈ ఘటను సాధించింది. ప్రస్తుతానికి ఇది పరీక్ష దశలోనే ఉంది. కాకుంటే.. కొత్త రికార్డునుక్రియేట్ చేయటంలో మాత్రం వీరు ...
Read More »సచిన్ టెండూల్కర్ ‘గణపతి పూజ’ వీడియో వైరల్…!
భారతీయుల అతి ముఖ్య పండుగలలో ‘వినాయక చవితి’ ఒకటి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు తారతమ్యాలు లేకుండా ప్రతీ ఒక్కరూ అత్యంత ఇష్టంతో ఆహ్లాదంగా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ‘వినాయక చవితి’ వచ్చిందంటే వాడ వాడల మండపాలు ఏర్పాటు చేసి అందరూ బొజ్జ గణపయ్యకు పూజలు చేస్తుంటారు. దూప దీప నైవేద్యాలతో ...
Read More »మట్టి తో చేసిన వినాయకుడిని ఎందుకు పూజించాలి
హిందూ సంప్రదాయం లో మనం చేసే ప్రతి పనికి చక్కటి ఆధ్యాత్మిక మరియు సామాజిక స్పృహ ఉంటాయి. మన పూర్వీకులు ఏర్పరిచిన ఆచారాలు సంప్రదాయాల లో ఎన్నో శాస్త్రీయ కోణలు ఎంతో విజ్ఞానం ఇమిడి ఉన్నాయి. ఇటువంటి ఆచారాల్ని మనం గౌరవించి మన జీవనాన్ని సుఖమయం చేసుకోవడం తో పాటు భవిష్యత్తు తరాల ఉన్నతి కి ...
Read More »నిలకడగా ఎస్పీ బాలు ఆరోగ్యం..
కరోనాతో పోరాడుతున్న గాన గంధర్వుడు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి బులిటెన్ రిలీజ్ చేసింది. ఆయన కోలుకోనప్పటికీ ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి ప్రకటించింది. కాగా ఇదే విషయాన్ని ఎస్పీ బాలు తనయుడు చరణ్ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నిన్న తన తండ్రి ...
Read More »బ్రేకింగ్: 139మంది రేప్ చేశారని యువతి ఫిర్యాదు
ఒకరు చేస్తే రేప్.. ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తే సామూహిక అత్యాచారం.. అంతకుమించి మంది చేస్తే.. అదో పెద్ద ఘోరమే.. అవును.. ఏకంగా తనపై 139మంది రేప్ చేశారని.. లెక్కబెట్టుకొని మరీ వారి పేర్లతో ఫిర్యాదు చేసింది ఓ యువతి. ఈ మేరకు పోలీసులు ఆ 139 మందిపై ఏకంగా నిర్భయ కేసు పెట్టడం సంచలనమైంది. ...
Read More »ఉద్యోగం కోల్పోయిన వారికి నిరుద్యోగ భత్యం.. 50శాతం జీతం
కరోనా-లాక్ డౌన్ తో ఉద్యోగాలు కోల్పోయిన వేతన జీవులను ఆదుకోవాలన్న డిమాండ్లు దేశంలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలు పోగొట్టుకున్న చిరువేతన జీవులకు అప్పటి వరకు పొందిన జీతాల్లో 50శాతాన్ని మూడు నెలలకు లెక్కేసి చెల్లించేలా కంపెనీలకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం తాజాగా నిబంధనలను సవరించింది. ప్రస్తుతం ఒకసారి ...
Read More »కరోనా నుంచి కుదుటపడ్డ తిరుమల..స్వామి సేవలో పెద్ద జీయం గార్లు
కరోనా బారిన నుంచి టీటీడీ కోలుకుంటోంది. ఆలయ అర్చకులు సిబ్బంది వందలాది మంది సిబ్బంది వైరస్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. వీరిలో కొందరి పరిస్థితి విషమించడంతో చెన్నైలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా మారి పెద్ద జీయం గార్లను చెన్నై అపోలోకు తరలించగా ఆయన చికిత్స పొందుతూ కోలుకున్నారు. మార్చిలో కరోనా తీవ్రత మొదలవగానే ...
Read More »ఫోన్ ట్యాపింగ్ కేసు: 16మందికి హైకోర్టు నోటీసులు
ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. న్యాయమూర్తులు రాజకీయ నాయకులు జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు మోడీకి లేఖ రాయడంతో ఈ వివాదం రాజుకుంది. దీనిపై పలు పత్రికలు టీవీ చానెళ్లలో కథనాలు రావడంతో ఈ వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రభుత్వంలోని రాజకీయ పెద్దల ప్రోద్బలంతో న్యాయవ్యవస్థకు ...
Read More »హీరో రామ్ కి ఎమ్మెల్యే వంశీ సూటి ప్రశ్న?
టీడీపీ నుంచి వైదొలిగి వైసీపీకి సపోర్టు చేస్తున్న గన్నవరం ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా టాలీవుడ్ హీరో రామ్ కూ సూటి ప్రశ్న సంధించారు. సినీ హీరో రామ్ విజయవాడ రమేశ్ ఆసుపత్రి గురించి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివాడని.. రామ్ సినిమాలు ఒక్క కమ్మ వాళ్లు మాత్రమే చూస్తారా? వేరే వాళ్లు ...
Read More »విదేశాల నుంచి ఏపీకి వస్తుంటే.. ఈ రూల్స్ ను మర్చిపోవద్దు
నడుస్తున్న పాడు కాలం గురించి తెలిసిందే. చేతిలో డబ్బులు ఉంటే చాలు.. మనసుకు అనిపించినంతనే ఎక్కడికైనా వెళ్లే కరోనా ముందు వరకు ఉండేది. ఎప్పుడైతే మహమ్మారి విరుచుకుపడటం మొదలైందో.. దేశాల సంగతి తర్వాత ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలన్నా కూడా పరిమితులెన్నో. దీంతో.. తరచూ ప్రయాణాలు చేసేటోళ్లకు మహా కష్టంగా మారింది. అన్నింటికి ...
Read More »ఆవుకు చికిత్స కోసం హెలికాఫ్టర్ తెప్పించారు!
మానవత్వానికి ప్రతీకగా మనిషిని చెబుతుంటారు. ఇటీవల కాలంలో కొన్ని దారుణాలు చోటు చేసుకుంటున్నా.. ఇప్పటికి కోట్లాది మంది మానత్వంతో వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు చెప్పబోయే ఉదంతం ఈ కోవకు చెందిందే. చాలామంది తాము పెంచుకునే జంతువుల్ని తమ ఇంట్లోనివారిగా చూస్తుంటారు. చాలామంది కుక్కల్ని పెంచుకునే వారిని చూస్తే..వారింట్లో పిల్లలతో సమానంగా వాటిని పెంచుకోవటం.. పుట్టినరోజులు చేయటం లాంటివి ...
Read More »శ్రీశైలం పేలుళ్లు కేసీఆర్ కుట్రే: రేవంత్ రెడ్డి
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కేంద్రంలోపల 9మంది చిక్కుకొని ఉండడంతో ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది. శ్రీశైలం పేలుళ్లు ప్రమాదమా? కుట్ర అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై చర్చ మొదలైంది. శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ప్రమాదంపై ...
Read More »శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం, పేలుడు.. మంటల్లో చిక్కుకున్న 10మంది
శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో గురువారం అర్ధరాత్రి భారీ ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట దగ్గర నాలుగో యూనిట్ టెర్మినల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొత్తం ఆరు యూనిట్లలో పొగలు కమ్ముకున్నాయి. పొగలు రావడాన్ని గమనించి డీఈ పవన్కుమార్తో పాటు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది ...
Read More »రాహుల్ – ప్రియాంకలను కిరణ్ కుమార్ రెడ్డి కలిశారా?
ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని గాంధీ కుటుంబం పిలిచిందని.. అందుకే అతడు వెళ్లి కలిశాడని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. టీడీపీ ఏపీలో వీక్ అయ్యిందని.. వైసీపీ పరిపాలనలో ఫెయిల్ అయ్యిందని.. కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉందని నివేదించాడట.. ఇందుకోసం ప్లాన్ ఏ ప్లాన్ బి ...
Read More »పుతిన్ ప్రత్యర్థి మీద విష ప్రయోగం.. అతడెవరంటే?
అలెక్సే నావల్నీ పేరు విన్నారా? అంటే తెల్లముఖం పెట్టటం ఖాయం. జనాల నోళ్లలో పెద్దగా నలగని ఈ పేరుకు బదులుగా.. పుతిన్ అన్నంతనే.. ఆ మాత్రం తెలీదా? అన్న మాట చటుక్కున వచ్చేస్తుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకడైన పుతిన్ లాంటి వాడికి అప్పుడప్పుడు చెమటలు పట్టించటం.. చిరాకు తెప్పించే వ్యక్తే అలెక్సే నావల్నీ. ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets