ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయం వేడెక్కింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన అనంతరం ఈ ...
Read More »ఎస్ఈసీ నిమ్మగడ్డకు జగన్ సర్కార్ మరో ట్విస్ట్..
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం అన్ని జిల్లాల యంత్రాంగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ...
Read More »బ్రేకింగ్: ఫిబ్రవరిలో ఏపీ స్థానిక ఎన్నికలు?
ఏపీ సీఎం జగన్ తో ఫైట్ చేస్తున్న ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ...
Read More »ప్రపంచంలో చచ్చి బతికిన తొలి మనిషి
ఒకసారి చనిపోయాక బతికిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కానీ ఇక్కడ అద్భుతమే జరిగింది. ఏకంగా 45 నిమిషాల పాటు చనిపోయిన మనిషి బతికి బట్టకట్టాడు. వైద్య శాస్త్రంలోనే దీన్నో మిరాకల్ గా అభివర్ణిస్తున్నారు. అమెరికాకు చెందిన మైకేల్ నాపిన్కీ ...
Read More »తిరుపతి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు..
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ రాకముందే పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ఇక్కడ పోటీకి సై అనగా.. అధికార వైసీపీ కూడా దూకుడుగా ముందుకెళుతోంది. ఈ క్రమంలోనే అనూహ్యంగా చంద్రబాబు తెరపైకి వచ్చారు. టీడీపీ తరుఫున తిరుపతి ...
Read More »ఏపీలో ఆ పనులకు నిమ్మగడ్డ అనుమతి కావాల్సిందేనట!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గట్టి ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలో కరోనా తీవ్రత తగ్గలేదని ఈ సమయంలో ఎన్నికలు జరపడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ...
Read More »అమరావతికి పొలిటికల్ ‘సెగ’.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతికి వెళుతున్నారు. కరోనా నేపథ్యంలో కొన్నాళ్ళుగా హైద్రాబాద్లోనే వుండిపోయిన జనసేనాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని మంగళగిరిలో వున్న పార్టీ కార్యాలయంలో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశాలతోపాటుగా ...
Read More »చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం షాక్
మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ గా తేలి అనంతరం తప్పుడు రిపోర్టుల కారణంగా అలా వచ్చిందని.. తనకు నెగెటివ్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తప్పుడు రిపోర్ట్ కారణంగా తనకు ఈ పరిస్థితి ఎదురైందని వెల్లడించాడు. కరోనా లేదని ...
Read More »ఏపీ తెలంగాణకు బీజేపీ కొత్త ఇన్ చార్జిలు వీరే..
హార్ ఎన్నికల్లో విజయంతో జోష్ మీదున్న బీజేపీ ఇప్పుడు రాష్ట్రాల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు కొత్త ఇన్ చార్జీలను నియమించింది. ఊహించని విధంగా తెలుగు రాష్ట్రాల ఫైర్ బ్రాండ్స్ డీకే అరుణ పురంధేశ్వరికి కీలక బాధ్యతలు ...
Read More »క్యూఆర్ సామ్ మిస్సైల్ పరీక్ష విజయవంతం
భారత దేశ రక్షణ కోసం పూర్తిస్థాయి క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసే దిశగా భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మరో భారీ ముందడుగు వేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కీలక క్షిపణులను శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ...
Read More »అయోధ్యలో దేదీప్యమానంగా దీపోత్సవం..గిన్నిస్ రికార్డ్ కైవసం
దీపావళి వేళ రామజన్మభూమి రమణీయంగా ముస్తాబైంది. మిరుమిట్లు గొలిపే విద్యుత్దీపాలతో ఈ ప్రదేశమంతా ఆధ్యాత్మికశోభను సంతరించుకున్నది. సరయూ నది తీరంలో నిర్వహించిన దీపోత్సవం గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు జరుగుతున్న వేళ రామజన్మభూమి అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవం ...
Read More »నదిలో ప్రీ వెడ్డింగ్ షూట్ : పడవ బోల్తా… కాబోయే జంట మృతి !
ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్ మారుతోంది. పెళ్లికి ముందు ఫోటోలు వీడియోలు తీసుకోవడం బాగా ఎక్కువవుతోంది. దీని కోసం ఎంత ఖర్చుకైనా సాహసానికైనా పెళ్లి జంటలు వెనుకాడట్లేదు. బెంగుళూరు ఓ జంట నదీ తీరంలో ప్రీ వెడ్డింగ్ షూటే చేస్తూ ...
Read More »దుబ్బాక రిజల్ట్ తర్వాత కేసీఆర్ స్పందన..
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒకే ఒక్క ఉప ఎన్నిక దుబ్బాక. దాని ఫలితం ఎలా వచ్చిందన్నది తెలిసిందే. కలలోకూడా ఊహించని రీతిలో దుబ్బాక ఓటర్లు ఇచ్చిన తీర్పు అధికారపక్ష నేతల్ని మాత్రమే కాదు.. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దుబ్బాక ఓట్ల ...
Read More »ఓడిపోయినందుకు 101 కొబ్బరికాయలు కొట్టిన టీఆర్ఎస్ నేత
దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే తమపార్టీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు అదే పార్టీకి చెందిన ఓ నాయకుడు మొక్కులు చెల్లించాడు. ఎవరైనా తమ పార్టీ గెలవాలి, తమ లీడర్ విజయం సాధించాలి ...
Read More »తెలంగాణలో డిసెంబరు నుంచి స్కూళ్లు, కాలేజీలు..!
తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను డిసెంబరు 1 నుంచి పునఃప్రారంభించాలని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ తేదీ నుంచే విద్యార్థులకు క్లాస్రూమ్ బోధన అందించాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చింది. విద్యాసంస్థలను ఎప్పుడు తెరవాలి.. అందుకు ఎలాంటి నిబంధనలు పాటించాలి.. అనే ...
Read More »ఆయన కార్ల విలువే ఏకంగా 40వేల కోట్లు?
నిజంగానే ఆయన రేంజే వేరు.. ఏకంగా 40వేల కోట్ల విలువైన కార్లు ఆయనకు ఉన్నాయంటే మాటలా? అంతపెద్ద సంపన్నుడు ఆయన.. ఏకంగా 600 రోల్స్ రాయిస్ కార్లు 570 మెర్సిడేజ్ బెంజ్ కార్లు.. 450 ఫెరారీలు 200 బీఎండబ్ల్యూలు 170 జాగ్వార్ ...
Read More »హీరో విజయ్ కి తండ్రికి గొడవ
తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తాడా? రాడా అన్నదే ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్. ఆయన పొలిటికల్ ఎంట్రీపై రచ్చరచ్చ జరుగుతోంది. ఇప్పటికే రజినీకాంత్ తమిళ రాజకీయాల్లోకి రావడానికి నాన్చుతుండగా.. తాజాగా విజయ్ సైతం మీనమేశాలు లెక్కిస్తున్నారు. తాజాగా స్టార్ ...
Read More »కరోనా వ్యాక్సిన్ కు చాలా సమయం పడుతుంది!?
కరోనా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. అందరూ ఈ వ్యాక్సిన్ వచ్చే ఏడాది జనవరి వరకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే వచ్చే సమ్మర్ వరకైనా దరికి చేరుతుందని భావిస్తున్నారు. కానీ కోవిడ్ వ్యాక్సిన్ కోసం సామాన్య ...
Read More »మళ్లీ యుగాంతం… ఇప్పుడు కూడా నాసా చెప్పేసింది!
యుగాంతం… ఈ వార్త తెరమీదకు వచ్చిందంటే ఒళ్లు జలదరించి పోతుంది. అసలే కరోనాతో ఓ వైపు ప్రపంచం గజగజవణికిపోతుంటే త్వరలో ప్రపంచం కనుమరుగవుతోందని పిడుగు లాంటి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2068లో యుగాంతం కానుందని నాసా చేసిన ...
Read More »ఈ పెయింట్ వేసుకుంటే ఏసీలు అవసరం లేదు..
ఈ మధ్యకాలంలో ఏసీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సాప్ట్వేర్ కార్యాలయాలతో పాటు సాధారణ ప్రైవేట్ ఆఫీసుల్లోనూ ఏసీలు కామన్ అయిపోయాయి. ఎండకు తట్టుకోలేక మధ్యతరగతి ప్రజలు కూడా ఏసీలు పెట్టించుకుంటున్నారు. అయితే ఈ ఏసీలు విడుదల చేసే విషవాయువుల వల్ల ఓజోన్ ...
Read More »