Templates by BIGtheme NET
Home >> Telugu News (page 30)

Telugu News

politics, ap politics, telugu politics, tdp, congress, ysr congress, ysrcp, ysrc, ys jagan, odarpu yatra, raithu yatra, govt, opposition, bjp, trs, telangan, andhra news, World News, telangana state, telangana news, telangana youth, andhra govt, ap govt, ap news, telugu news, online telugu news

గన్నవరం లో ఏం అవుతుందో..

వైసీపీలోనే ఉంటూ.. వైసీపీ అధికార దర్పాన్ని అనుభవిస్తూ.. అదే వైసీపీ అధ్యక్షుడిపై చులకనగా మాట్లాడిన గన్నవరం ఎమ్మెల్యే వంశీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాట్ ...

Read More »

అమరావతిలో రాజధాని వద్దు: మంత్రి నాని

ఏపీకి మూడు రాజధానులు చేయాలని సీఎం జగన్ నిర్ణయించి ఆ దిశగా ముందుకెళ్తున్నారు. కానీ ఇది కోర్టుల చిక్కు ముడుల్లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలోనే మరో సంచలన ప్రతిపాదన చేశారు ఏపీ మంత్రి కొడాలి నాని. పేద ప్రజలు ఉండేందుకు వీల్లేని ...

Read More »

తెలంగాణలో అన్ని రకాల రిజిస్ట్రేషన్లు బంద్!

తెలంగాణలో రేపటి నుండి రిజిస్ట్రేషన్ పక్రియ ఆపేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ రోజు నుండి ఈ-స్టాంపుల విక్రయాన్ని అధికారులు నిలిపివేశారు. ఇప్పటికే చలానాలు చెల్లించిన వారికి ఈ రోజు ఒక్కరోజు రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు అవకాశమిచ్చారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ ...

Read More »

జర్మన్ పాస్‌పోర్ట్‌పై ఎలా వెళ్లారు?: టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అమిత్ షాకు కాంగ్రెస్ లేఖ

వేములవాడ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సమితి నేత చెన్నమనేని రాజేశ్వర రావుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. పౌరసత్వ కేసులో చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయనకు జర్మన్ పాస్పోర్ట్ ఉంది. అదే ...

Read More »

ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి శుభవార్త.. బస్సులు మొదలయ్యాయి

ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. బస్సు సర్వీసుల మొదలయ్యాయి. అన్‌లాక్ 4లో అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఐదు నెలల తర్వాత ప్రైవేటు బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. రవాణా శాఖ అధికారుల అనుమతితో ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్‌కు బస్సులు ...

Read More »

స్పుత్నిక్ వీ : ఫలితాలతోనే విమర్శకుల నోర్లు మూయించిన రష్యా !

కరోనా మహమ్మారి .. ప్రపంచ దేశాలని భయంతో వణికిపోయేలా చేస్తుంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారీ ఆ తర్వాత ఒక్కొక్క దేశానికీ విస్తరిస్తూ ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. ప్రస్తుతం ఈ మహమ్మారి వ్యాక్సిన్ కోసం …. ప్రపంచ దేశాల నిపుణులు ...

Read More »

బాంబు పేల్చేశారు.. గాలి ద్వారా కరోనా.. ఇన్ని మీటర్ల పరిధిలో!

గాలి ద్వారా కరోనా వ్యాపించదని మొదటి నుంచి వైద్య నిపుణులు చెబుతూ వచ్చారు. తాకడం తుమ్ములు దగ్గు తుంపర్ల ద్వారానే ఈ వ్యాధి వ్యాపిస్తుందన్నారు. అయితే కరోనా పై మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు నిరంతరం అధ్యయనాలు చేస్తున్నారు. అయితే కరోనా ...

Read More »

బావా .. నువ్వు తప్పకుండా అందరి కంటే త్వరగా కోలుకుంటావు : మంత్రి కేటీఆర్

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. శనివారం ట్విటర్ వేదికగా ఆయన స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని హోం క్వారంటైన్ లో ఉండాలని ...

Read More »

మంత్రి హరీష్ రావుకు కరోనా

తెలంగాణలో వరుసగా ఎమ్మెల్యేలు మంత్రులు కరోనా బారినపడుతున్నారు. తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు దాదాపు 30మంది ఎమ్మెల్యేల వరకు కరోనా బారిపడినట్లు సమాచారం. తాజాగా మంత్రులను కూడా కరోనా వదిలిపెట్టడం లేదు. తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ...

Read More »

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్ !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మందుబాబులకు శుభవార్త చెప్పింది. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ చెప్పిన విధంగానే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేదంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మద్యం ధరలు భారీగా పెంచింది. అయితే ...

Read More »

గన్నవరం టీడీపీ ఇన్ చార్జి అతడేనా?

గన్నవరంలో తనకు తిరుగులేదని భావిస్తున్న టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చంద్రబాబు షాక్ ఇవ్వబోతున్నాడా? వైసీపీలో చేరి తనకు తిరుగులేదనుకుంటున్న వంశీ కోసం బలమైన వ్యక్తిని దించబోతున్నారనే ప్రచారం సాగుతోంది. భారీ ఆర్థిక వనరులున్న అతడిని నియోజకవర్గ టీడీపీ క్యాడర్ ...

Read More »

ఏకే 203.. భారత ఆర్మీకి కొండంత బలం

రష్యా తయారు చేసి పవర్ ఫుల్ గన్ ‘ఏకే 47’ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ గన్. దీంతో క్షణాల్లోనే వందలాది మందిని చంపొచ్చు. అయితే ఏకే 47తో పోలిస్తే రష్యా అభివృద్ధి చేసిన ఏకే 203 లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందింది. దీని ...

Read More »

బ్రేకింగ్: పబ్ జీ సహా 118 చైనా యాప్స్ పై కేంద్రం నిషేధం

సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువున్న చైనాకు మరోసారి భారత్ గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే చైనాకు చెందిన 59 చైనా యాప్స్ ను దేశంలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి డ్రాగన్ దేశానికి షాక్ ఇచ్చింది. తాజాగా మరో ...

Read More »

వర్క్ ఫ్రమ్ హోంతో రూ.10000 2గం. ఆదా ..కానీ అదే ప్రాబ్లమ్ !

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవన విషయాల్లో అనేక మార్పులు సంభవించాయి. ముఖ్యంగా ఐటీ రంగం నుండి వివిధ రంగాలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసాయి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల సగటు భారతీయుడికి చాలా వరకు ...

Read More »

సీఎం సంతకం ఫోర్జరీ.. రిలీఫ్ ఫండ్ నుంచి లక్షలు డ్రా

ఏకంగా ముఖ్యమంత్రికే టోపీ పెట్టారు ఘనులు. సీఎం రిలీఫ్ ఫండ్ పైనే కన్నేసి సీఎం సంతకాన్నే ఫోర్జరీ చేశారు.నకిలీ చెక్కులతో లక్షల రూపాయలు డ్రా చేశారు. సీఎం కార్యాలయం అనుమానంతో ఈ భారీ దోపిడీ బయటపడింది. అసోం రాష్ట్రంలో ఈ ఘటన ...

Read More »

73 సెకన్ల ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూడటం ఖాయం

పతంగులు పరిచయం లేనోళ్లు ఉండరు. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అందరూ పతంగుల్ని ఎగుర వేయటానికి తెగ సరదాను ప్రదర్శిస్తారు. మానసిక ఉల్లాసాన్ని కలిగించే పతంగుల కార్యక్రమంలో తాజాగా ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వీడియో చూడకుండా.. మాటలు ...

Read More »

చైనా బార్డర్లో టెన్షన్…పరేషానే

భారత్కు సరిహద్దు దేశాల నుంచి సమస్యలు తప్పడం లేదు. లడఖ్ సరిహద్దులో చైనా మరోసారి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది. ఆ దేశ సైనికులు వాస్తవాధీన రేఖను దాటి భారత్ భూభాగంలోకి వచ్చేందుకు మళ్లీ ప్రయత్నించారు. అయితే చైనా సైనికుల కదలికలపై ముందు ...

Read More »

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఆర్మీ ఆర్ అండ్ అర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన. కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కొడుకు అభిజిత్ ముఖర్జీ అధికారికంగా వెల్లడించారు. అనారోగ్యంతో ...

Read More »

అపాయింట్ మెంట్ అడిగా.. జగన్ ను కలుస్తా: బాలయ్య

ఏపీ సీఎంగా జగన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అయినా.. ఆయన చదువుకునే రోజుల్లో మాత్రం టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలక్రిష్ణకు పెద్ద ఫ్యాన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. బాలయ్య అభిమాన సంఘంలో జగన్ పనిచేశాడని.. ఆయన సినిమా రిలీజ్ అయితే ...

Read More »

బస్సులో 45 మంది ఉన్నా.. ఆమెను రేప్ చేశాడు!

దారుణం ఘటన ఒకటి చోటు చేసుకుంది. కదులుతున్న బస్సులో.. 45 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ.. ఒక యువతిపై అత్యాచారం జరిగిన వైనం సంచలనంగా మారింది. ఈ ఉదంతం ఇప్పుడు కొత్త సందేహాలకు తెర తీసేలా మారింది. ఈ ఉదంతంలో ఢిల్లీకి చెందిన ...

Read More »