Templates by BIGtheme NET
Home >> Telugu News (page 10)

Telugu News

politics, ap politics, telugu politics, tdp, congress, ysr congress, ysrcp, ysrc, ys jagan, odarpu yatra, raithu yatra, govt, opposition, bjp, trs, telangan, andhra news, World News, telangana state, telangana news, telangana youth, andhra govt, ap govt, ap news, telugu news, online telugu news

ఇకపై ఆ వాహనాలకు రిజిస్ట్రేషన్ – రోడ్డు ట్యాక్స్ కట్… సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం!

దేశంలో కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతుంది. వాహనాలు పెరిగిపోతుండటంతో కాలుష్యం కూడా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో వాతావరణ కాలుష్యం తగ్గించే దిశంగా గొప్ప ముందడుగు వేసింది. కాలుష్యం తగ్గించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటోంది. తెలంగాణలో వాయు కాలుష్యం తగ్గించేందుకు పెద్ద ఎత్తున ...

Read More »

డూమ్స్ డే క్లాక్ : ప్రపంచం అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉందా .. హెచ్చరిక !

డూమ్స్ డే క్లాక్ మరో హెచ్చరిక జారీ చేసింది. అర్ధరాత్రికి కేవలం మరో 100 సెకన్ల దూరంలో నిలిచింది. ప్రపంచం అంతమయ్యే రోజు మరెంతో దూరంలో లేదని ఈ గడియారాన్ని చూసిన నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి అణు యుద్ధం ...

Read More »

కొత్త తరహా ఫీజులతోషాకిస్తున్న స్కూళ్లు

మహమ్మారి దెబ్బకు మూతబడిన పాఠశాలలు.. సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు ఓపెన్ అయ్యాయి. దాదాపు ఏడాది కాలంగా ఇంట్లోనే ఉంటున్న పిల్లలు.. ఆన్ లైన్ క్లాసులకు అలవాటు పడ్డారు. చాలా కాలం తర్వాత పొద్దున్నే పిల్లలు స్కూళ్లకు వెళ్లే సీన్ మళ్లీ ...

Read More »

ఆ ప్రముఖుడి కారు ‘లెక్క’ తెలిస్తే ఫిదానే

ప్రపంచ పారిశ్రామికవేత్తల్లో హాట్ టాపిక్ గా మారారు టెస్లా ఆటోమొబైల్ సీఈవో ఎలన్ మాస్క్. ప్రపంచ కుబేరుడిగా అవతరించిన ఆయన.. ఇప్పుడేం చేసినా సంచలనంగా మారుతోంది. ఇప్పటికే తన ఎలక్ట్రికల్ కార్లతో వాహన రంగాన్ని తనవైపు చూసేలా చేసిన ఆయన.. తాజాగా ...

Read More »

దేశంలోకి కరోనా వచ్చి ఏడాది పూర్తి

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మన దేశంలోకి ప్రవేశించి సరిగ్గా ఏడాది పూర్తయింది. గతేడాది జనవరి 30న భారత్ లో తొలి కరోనా కేసు నమోదైంది. ఇక అక్కడ నుంచి కేసుల పరంపర విపరీతంగా పెరిగింది. సరైన సమయంలో విదేశీ ...

Read More »

చంద్రబాబుకి బీజేపీ, వైసీపీ క్లీన్ చిట్.. ఇదెలా సాధ్యం.!

రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. ఎప్పుడు ఎవరికి ఎలాంటి మద్దతు ఏ రూపంలో లభిస్తుందో చెప్పలేం. మిత్రులు శతృవులవుతారు, శతృవులు మిత్రులుగా మారతారు. రాజకీయంగా పనైపోతుందనుకుంటున్న సమయంలో ఓ నాయకుడికి అనూహ్యమైన మద్దతు లభిస్తుంటుంది ప్రత్యర్థుల నుండి. టీడీపీ ...

Read More »

ఏపీలో రాష్ట్రపతి పాలనకు ఛాన్స్ ఉందా?

పంచాయితీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య నడుస్తున్న పంచాయితీ ఒక కొలిక్కి రాకపోగా.. అంతకంతకూ పీటముడులు మరింతగా బలపడుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం.. మరోవైపు ఎన్నికల సంఘం పోటాపోటీగా ఎత్తులు.. పైఎత్తులు వేస్తున్న నేపథ్యంలో ఎన్నికల వ్యవహారం ...

Read More »

రాహుల్ గాంధీ సంచలన ప్రకటన

దేశంలో పన్నుల సంస్కరణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ పారదర్శక పెంచినా ప్రజలు వ్యాపారుల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక కొందరు జీఎస్టీ పేరుతో దందాలు మొదలుపెట్టారన్న ఉదంతాలు బయటపడ్డాయి. అయితే కాంగ్రెస్ ...

Read More »

అమెరికన్ ప్రజలకు గొప్ప శుభవార్త చెప్పిన జోబైడెన్

నల్లధనం తీసుకొచ్చి ప్రతి భారతీయుడి ఖాతాలో వేల రూపాయలు వేస్తానని ఎన్నికల ముందర మన ప్రధాని నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. ఆ నల్లధనం వచ్చిందో లేదో తెలియదు.. ఒక్కరి అకౌంట్లో కూడా రూపాయి నల్లధనం పడింది లేదు. కానీ ఏ హామీ ...

Read More »

ఇక.. మీ మొబైల్ లోనే మీ ఓటరు కార్డు

దేశ ఓటర్లకు శుభవార్త చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది ఈసీ. ఇప్పుడున్న డిజిటల్ కాలానికి సరిపోయే రీతిలో.. మొబైల్ లోనే ఓటరు కార్డు ఉండేలా ...

Read More »

రేపటి నుంచే నామినేషన్లు.. ఉద్యోగుల గైర్హాజరు.. ‘పంచాయితీ’పై ఉత్కంఠ

ఏపీలో పంచాయితీ ఎన్నికల కేంద్రంగా ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఏకంగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగులతో తలపడుతున్నారు. ఈ క్రమంలోనే పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. రేపటినుంచే నామినేషన్ల స్వీకరణ పెట్టారు. ప్రభుత్వం సహకరించకపోవడం.. ఉద్యోగుల గైర్హాజరీతో అసలు ఎన్నికలు ...

Read More »

సీఎంగా నాన్న కేటీఆర్ పై కేసీఆర్ మనవడు క్లారిటీ!

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ ఇష్యూ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మార్పు గురించే.. కేసీఆర్ ప్లేసులో కేటీఆర్ సీఎం కాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రులు తలసాని ఈటల సైతం ఈ మధ్య ‘కేటీఆర్ ...

Read More »

అద్భుత దృశ్యం..అన్నగారికి మూడు తరాల నివాళి..!

హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద అద్బుత దృశ్యం ఆవిషృతమైంది. ఎన్టీఆర్కు మూడు తరాల నివాళి అర్పించిన ఘటన చోటుచేసుకున్నది. ఇవాళ (జవవరి 18) ఎన్టీఆర్ వర్ధంతి. తెలుగుదేశం పార్టీని స్థాపించి.. అనతి కాలంలోనే ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘటన రామారావుది. ...

Read More »

రామతీర్థంలో త్రిదండి చినజియర్ స్వామి పర్యటన

శ్రీరాముడి విగ్రహం ధ్వంసం జరిగిన రామతీర్ధం లో త్రిదండి చినజీయర్ స్వామి పర్యటించారు. కొండపైన ఉన్న కోదండ రామాలయాన్ని ఆయన సందర్శించారు. ఆయన పర్యటనను రాష్ట్ర దేవాదాయ శాఖ గోప్యంగా ఉంచింది. ధ్వంసమైన స్వామి విగ్రహం, శ్రీరాముడి తల దొరికిన కొలనును ...

Read More »

‘స్వామియే శరణం అయ్యప్ప’.. శరణుఘోషతో మార్మోగిన శబరిమల

మకర సంక్రాంతి సందర్భంగా శబరిమల క్షేత్రం ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటున్న స్వాముల నామ స్మరణతో మార్మోగిపోయింది. జ్యోతి దర్శనం కోసం భక్తులు సుదీర్ఘంగా నిరీక్షించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈశాన్య దిశలోని పొన్నాంబలంమేడు పర్వతశ్రేణుల్లో వెలుగులు జిమ్ముతూ జ్యోతి దర్శనమిచ్చింది. ...

Read More »

ఎదురుగా కోట్ల ఆస్తి.. కానీ.. తీసుకోలేని ఆ యువకుడి దైన్యస్థితి..!

పూరి-రవితేజ సినిమా ‘దేవుడు చేసిన మనుషులు’లో ఆలీపై ఓ సన్నివేశం ఉంటుంది. డబ్బు, నగలు మూట ఎదురుగా ఉన్నా తీసుకోలేడు. మనిషి దురదృష్టానికి పరాకాష్టగా నిలిచే ఆ సన్నివేశం చూస్తే నవ్వొస్తుంది కానీ.. నిజజీవితంలో ఓ వ్యక్తి కళ్లెదురుగా ఉన్న కోట్ల ...

Read More »

విద్యార్థి కోసం బస్ టైమింగ్ మార్చారు..

ఒకే ఒక్క విద్యార్థిని కోసం జపాన్ ప్రభుత్వం ఏకంగా కొన్నేళ్లపాటు రైలు నడిపిన సంగతి తెలిసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. తాజాగా అలాంటి ఘటనే మనదగ్గరా జరిగింది. ఒడిశాలో ఓ విద్యార్థి కోసం బస్ టైమింగ్ మార్చి అధికారులు అందరి మన్ననలు ...

Read More »

నేరస్థుడికి 1075 ఏళ్ల జైలు.. నేరం ఏంటో తెలుసా?

సహజంగా మన దగ్గర జైలు శిక్షల తీరును పరిశీలిస్తే.. కనిష్ఠంగా రోజులు గరిష్ఠంగా 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అయితే.. టర్కీలో ఓ నేరస్థుడికి కోర్టు విధించిన శిక్ష చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే! ఒకటీ రెండు కాదు.. ఏకంగా వెయ్యి 75 ...

Read More »

సాగు చట్టాలపై సుప్రీం దర్మాసనం చేసిన ఘాటు వ్యాఖ్యలు విన్నారా?

వారాల తరబడి ఇంటిని వదిలేసి.. రోడ్లను అడ్డాలుగా మార్చుకొని నిరసన చేస్తున్న రైతులకు సాంత్వన కలిగించేలా.. సాగు చట్టాల్ని అమలు చేయొద్దని డిమాండ్ చేస్తున్న రైతుల వాదనను పట్టించుకోకుండా.. తానే మాత్రం దిగిరాని కేంద్రం తీరుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటివేళ.. ...

Read More »

20వేల ట్రాక్టర్లతో రైతుల దండయాత్ర.. ఆపాలని సుప్రీంకు కేంద్రం

కేంద్రంపై పోరుకు రైతులు రెడీ అయ్యారు. ఏకంగా ట్రాక్టర్ల ర్యాలీతో కేంద్రాన్ని షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ ను షేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే రైతుల ట్రాక్టర్ల ...

Read More »