కరోనా వైరస్ .. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ మహమ్మారి దెబ్బకి వణికిపోతోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి విజృంభణ ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాపించింది. మనదేశంలో కూడా కరోనా మహమ్మారి విజృంభణ భారీగా పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ...
Read More »ఏమిటి ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్..!?
ఉద్యోగ నియామకాల్లో సమూల మార్పులు తీసుకొస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక పై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని రకాల ఉద్యోగాలకు ఒకే పరీక్ష నిర్వహించనున్నారు. అందులో ఉత్తీర్ణత సాధిస్తే మెరిట్ ఆధారంగా ఉన్నత స్థాయి పరీక్షకు ఎంపిక ...
Read More »ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన జీమెయిల్ సేవలు!
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీమెయిల్ ను ఉపయోగిస్తుంటారు. వ్యక్తులు సంస్థలు నిత్యం సమాచార మార్పిడికి జీమెయిల్ పైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. అటువంటి జీమెయిల్ ఒక్కసారిగా పనిచేయకుండా ఆగిపోతే ఎంతోమందికి తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ...
Read More »క్యాన్సర్ భయం.. 2025నాటికి డేంజరే
సమాజం ఎంత ఆధునికత వైపు అడుగులు వేస్తుంటే అన్ని కొత్త రోగాలు మనుషులను చుట్టుముడుతున్నాయి. టెక్నాలజీ శాస్త్ర సాంకేతికత ఇంత పెరిగిందని మనం విర్రవీగుతుంటే కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచానే షేక్ చేస్తోంది. దానికి మందు వ్యాక్సిన్ కనిపెట్టలేక ఆపోసాపాలు పడుతున్నాం. ...
Read More »పెళ్లైన వారానికే పాలల్లో విషం కలిపి భర్తకు ఇచ్చింది
ఇష్టం లేని బంధాల్ని కష్టమ్మీదా కొనసాగించటం కష్టం. అలాంటి పరిస్థితి ఉంటే.. విడిపోవటానికి మించిన ఉత్తమమైన పని మరొకటి ఉండదు. అంతేకాదు.. అందుకు భిన్నంగా ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తిని.. అందునా జీవిత భాగస్వామిని చంపేయాలన్న ఆలోచనకు మించిన చెత్త ...
Read More »కౌన్సిలర్ల జూమ్ మీటింగ్.. సెక్స్ చేస్తూ ఎంజాయ్.. వీడియో వైరల్
కరోనా వైరస్ తో ఇప్పుడు అందరూ ఇంటినుంచే పనిచేస్తున్నారు. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారానే సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఓ వీడియో కాన్ఫరెన్స్ లో ఓ పక్క కౌన్సిలర్ల కరోనా వేళ దాన్ని ఎలా కంట్రోల్ చేద్దాం.. సహాయ ...
Read More »వైసీపీ ఎంపీ మెడలో కండువా అప్పుడే పాయే?
రాజకీయాల్లో విశ్వసనీయత రోజురోజుకు తగ్గిపోతుంది. నమ్మకంగా ఉండేవారు కరువు అవుతున్నారు. 2014లో వైసీపీ అధినేత జగన్ 60మందికి పైగా ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే అందులో 23మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు లోనై పార్టీ ఫిరాయించారు. అందుకే 2019లో జగన్ తనకు ...
Read More »లాక్ డౌన్ వేళ.. బ్యాంకుల్లో ఏం జరిగిందో బయటకు వచ్చింది
కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించటం తెలిసిందే. కంటికి కనిపించని వైరస్ ముప్పు పొంచి ఉన్న వేళ.. నగదు లావాదేవీల కంటే కూడా కార్డు ద్వారా చెల్లించేందుకే ప్రజలు మొగ్గు చూపిన వైనం తెలిసిందే. అయితే.. ఇదెంత ఎక్కువగా ...
Read More »గుప్తనిధులు దాచిన ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉద్యోగి!!
అనంతపురం జిల్లాలో ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉద్యోగి వద్ద డ్రైవర్ గా పని చేసే వ్యక్తి ఇంట్లో 10 ట్రంకు పెట్టెల్లో బంగారం వెండి ఓ పెట్టె నిండా నగదు బయటపడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు ఆ నిధిని స్వాధీనం ...
Read More »సెప్టెంబర్ 1… అన్ లాకింగ్ పూర్తి
ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా అన్ని దేశాలతో పాటు భారత్ కూడా పూర్తిగా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే… మునుపటి కంటే కూడా దేశంలో ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా ఈ వైరస్ ...
Read More »స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదంపై బెజవాడ పోలీసుల దూకుడు
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదంలో 10మంది అమాయకపు రోగులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్వర్ణప్యాలెస్ లో ఆసుపత్రిని నిర్వహించిన రమేశ్ హాస్పిటల్స్ పై విమర్శలు వచ్చాయి. దీంతో ఏపీ సర్కార్ కూడా సీరియస్ గా ...
Read More »సంచయిత రాజు నేను మీ పార్టీ కాదు అంటున్నా వైసీపీకి ఆమె మీద ఇంట్రెస్ట్ ఎందుకు?
టీడీపీ సీనియర్ నేత విజయనగరం మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజుకు చెక్ పెట్టేందుకు అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. అదే విజయనగరం రాజ వంశానికి చెందిన ఆనంద్ గజపతి రాజు కూతురు అయిన సంచయిత రాజుకు పెద్దపీట వేసింది. ఈ క్రమంలోనే ...
Read More »ప్రపంచ కుబేరుల జాబితాలో 4 నుండి 6 కి పడిపోయిన అంబానీ..కారణం ఇదే!
భారత అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఈయన ప్రపంచంలో ఉన్న అపర కుబేరుల్లో ఒకరు. అయితే తాజాగా ప్రపంచ అపర కుబేరుల జాబితా లో 4 వ స్థానం నుండి ...
Read More »లక్ష్మీ పార్వతితో వైసీపీ ప్రభుత్వం ప్రెస్ మీట్.. అవసరమా?
మాజీ ప్రధాని మన్మోహన్ ప్రెస్ మీట్ చూస్తుంటే నీరసం వస్తుంది. ఆయన చెప్పింది కూడా సరిగా వినపడదు. అదే మోడీ ప్రెస్ మీట్ అంటే అందరి చెవులు నిక్కబొడుస్తాయి. మాటల తూటలతో మోడీ చెలరేగిపోతుంటే అందరూ టీవీలకు అతుక్కుపోతుంటారు. ఎప్పుడు మంచి ...
Read More »హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలనుందా?
కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ సీఎంగా ఉన్న రోజుల్లో మెట్రో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పరిణామాలతో దేశరాజధాని ఢిల్లీలో రియల్ ఎస్టేట్ రంగం ఉవ్వెత్తున ఎగిసి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇప్పుడు హైదరాబాద్ లోనూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ...
Read More »కరోనా పుట్టిన వూహాన్ లో అక్కడికి ఉచితం
కరోనాను పుట్టించి ప్రపంచం మీదకు వదిలిన చైనాలోని వూహాన్ వాసుల ప్రస్తుత పరిస్థితి చూస్తే మీరంతా ముక్కున వేలేసుకుంటారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ముఖానికి మాస్కులు చేతికి శానిటైజర్లు రాసుకుంటుంటే వీరు మాత్రం వేలాదిగా వీధుల్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు ...
Read More »కరోనా తగ్గాక తీసుకోవాల్సిన ఆహారం ఇదే..
కరోనా బారిన పడి తిరిగి కోలుకున్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి.. అనే విషయంలో ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఏది తినాలో తెలియక పొట్ట నిండా ఆహారం కురుకుంటున్నారు. చివరికి జీర్ణం కాక అవస్థలు పడుతున్నారు. అలా కాకుండా రోజంతా మితంగానే పౌష్టికాహారం ...
Read More »బ్యాంకు భారీ తప్పిదం…రెవ్లాన్ ఖాతా నుంచి రూ .6 700 కోట్లు ఇతర ఖాతాల్లోకి
‘గోరుచుట్టుపై రోకలిపోటు అంటే ఇదేనేమో’.. కరోనా సంక్షోభం కారణంగా భారీ నష్టాల్లో కూరుకుపోయిన సౌందర్య ఉత్పత్తుల కంపెనీ రెవ్లాన్ న్యూయార్క్ సిటీ బ్యాంక్ చేసిన చిన్న తప్పిదానికి భారీ నష్టాల్లో కూరుకుపోయింది. సిటీ బ్యాంక్ చేసిన పనికి రెవ్లాన్ ఖాతాలోని రూ. ...
Read More »చైనా కరోనా వ్యాక్సిన్ కు పేటెంట్ హక్కులు !
ప్రపంచాన్ని గ్గడలాడిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసే రేసులో చైనా దూకుడుగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. చైనాకు చెందిన క్యాన్ సినో బయోలాజిక్స్ బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ కలిసి అభివృద్ధి చేసిన ‘క్యాన్ సినో’ ...
Read More »నీట్ జేఈఈ పరీక్షలపై సుప్రీం సంచలన తీర్పు !
NEET . JEE పరీక్షల పై సుప్రీం కోర్టు తాజాగా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. సెప్టెంబర్ లో ఈ రెండు పరీక్షలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోన్న నేపథ్యంలో సుప్రీం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ పరీక్షలను వాయిదా ...
Read More »