ఏమాటకు ఆమాట… ఇంతవరకు వైఎస్ జగన్ కి రఘురామరాజు ఒక్క తప్పుడు సలహా ఇవ్వలేదు. రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ కు నిజమైన అభిమాని అవునో కాదో తెలియదు గాని రఘురామరాజు మాత్రం… వైసీపీని, జగన్ ని తప్పు దోవ పట్టించే సలహా ఎపుడూ ఇవ్వలేదు. వారి తప్పులను, పొరపాట్లను ఎత్తిచూపుతూ వచ్చారు. వాటిని సరిదిద్దుకుని ...
Read More »Category Archives: Telugu News
Feed Subscriptionవైజాగ్ వాసులకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం !
హైవేలు ..దేశ రవాణా వ్యవస్థల్లో అత్యంత కీలక పాత్ర వహిస్తాయి. కానీ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మనదేశంలో హైవేలపై రవాణా అంత ఆశాజనకంగా సాగడంలేదు. రవాణా రంగానికి మరింత ఊతం ఇవ్వాలని అలాగే కీలక నగరాల మధ్య ప్రయాణాన్ని వేగవంతం చేయడం కోసం నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా నూతన హైవేల ...
Read More »ఎర్రకోట నుంచి మోడీ ఇచ్చిన సందేశంలో ఏముంది?
దేశానికి స్వాతంత్య్రతం వచ్చి డెబ్భై నాలుగేళ్లు అయ్యింది. ఇప్పటివరకు జరిగిన వేడుకలకు ఈసారి జరుగుతున్న వేడుకలకు కచ్చితమైన తేడా ఉంది. ఏడోసారి జాతీయ జెండాను ఎగురువేసిన మోడీ.. దేశ ప్రజల్ని ఉద్దేశించి ఎర్రకోట నుంచి ప్రసంగించారు. కరోనా కారణంగా రోటీన్ కు భిన్నంగా ఎర్రకోట పరిసరాలు కనిపించాయి. వేడుకల వేళ పెద్ద ఎత్తున హాజరు కావటంతో ...
Read More »బిత్తిరి సత్తికి కరోనా పాజిటివ్?బిత్తిరి సత్తికి కరోనా పాజిటివ్?
కరోనా కోరలు చాస్తోంది. అందరికీ వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఫీల్డ్ లో ఉండే పోలీసులు వైద్యసిబ్బంది జర్నలిస్టులు ఈ మహమ్మారి బారినపడుతున్నారు. వరుసగా వివిధ మీడియాల్లోని జర్నలిస్టులు తాజాగా కరోనా బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పాపులర్ కమెడియన్ టీవీ యాంకర్ బిత్తిరి సత్తి కూడా కరోనావైరస్ బారినపడ్డారు. తాజాగా ఆయనకు పరీక్షలు చేయగా పాజిటివ్ గా తేలింది. ...
Read More »హైదరాబాదీయులు ఈ ఐదు రోజులు జర జాగ్రత్త
ఇటీవల కాలంలో ఎప్పుడు లేని రీతిలో హైదరాబాద్ ను వానదేవుడు కమ్మేశాడు. గడిచిన రెండు రోజులుగా ఆకాశం మొత్తం ముసురుపట్టటం.. దట్టమైన మేఘాలతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. నగర వ్యాప్తంగా గురువారం మొత్తం ఏదో ఒక టైంలో ఏదో ఒక చోట వర్షం పడుతూనే ఉంది. ఉదయంతో పోలిస్తే.. మధ్యాహ్నం.. ఆ తర్వాత రాత్రి ఎనిమిది ...
Read More »ఫ్యామిలీ కౌన్సిల్ ఏర్పాటు..ముకేశ్ అంబానీ కీలక నిర్ణయం!
ఆసియా కుబేరుడు ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ తాజాగామరో సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నారు. వ్యాపార విస్తరణలో ఎదురు లేకుండా దూసుకుపోతున్న తన ముగ్గురు సంతానానికి వ్యాపార సామ్రాజ్య వారసత్వ బాధ్యతలను సమానంగా పంచేందుకు రంగం సిద్ధం చేస్తునట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే త్వరలోనే ఫ్యామిలీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారంటూ బిజినెస్ ...
Read More »టీటీడీపై రమణ దీక్షితులు మరోసారి..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి వార్తల్లోకి వచ్చారు. కొంత కాలంగా టీటీడీ మీద జగన్ సర్కారు మీద విమర్శలు గుప్పిస్తున్న ఆయన.. మరోసారి ట్విట్టర్ వేదికగా టీటీడీ తీరును తప్పుబట్టారు. శ్రీవారి ఆలయ అర్చకులకు రక్షణ కల్పించడంలో టీటీడీ విఫలమైందని ఆయన ఆరోపించారు. గతంలో తనకు ...
Read More »ఏపీలో ఎంసెట్ సహా సెట్ పరీక్షల తేదీలు ఖరారు!
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ కరోనా వైరస్ దెబ్బకు దేశంలో చాలా పరీక్షలు రద్దయ్యాయి. కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇక ఏపీలో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. తాజాగా ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు తేదీలు ఖరారు చేశారు. ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్ ...
Read More »ఏపీ శిరోముండనం కేసు.. స్పందించిన రాష్ట్ర పతి కార్యాలయం !
తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడికి పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చేసిన ఘటన ఏపీలో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ కేసుపై తాజాగా రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. దళిత యువకుడికి శిరోముండంన చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. బాధితుడు వరప్రసాద్ కు అండగా ఉండేందుకు ప్రత్యేక అధికారిని ...
Read More »భూకబ్జా ఆరోపణలు.. వైసీపీ నుంచి ఆ నేతను తొలగించారు
వైసీపీ సీనియర్ నాయకుడు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ మాజీ చైర్మన్ కోయ ప్రసాద్ రెడ్డిని బుధవారం భూసేకరణ కబ్జా ఆరోపణలపై పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ప్రసాద్ రెడ్డిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో.. వైయస్ఆర్సీపీ క్రమశిక్షణా కమిటీ విచారణ జరిపింది. అనంతరం కోయ ప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది. విశాఖపట్నంకు చెందిన వైసీపీ ...
Read More »జగన్ కు షాక్… నిలిపిన వేతనాలు వడ్డీతో చెల్లించాల్సిందేనట
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వానికి కోర్టుల్లో దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలు కీలక విషయాల్లో జగన్ సర్కారు నిర్ణయాలను తప్పుబట్టిన హైకోర్టు… తాజాగా మరో కీలక విషయంలోనూ జగన్ సర్కారుకు తలంటేసింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల్లో కోతలను విధిస్తూ జగన్ సర్కారు జారీ చేసిన ...
Read More »మౌత్ వాష్ తో పుక్కిలిస్తే కరోనా తగ్గుతుందట..ఎవరు చెప్పారంటే ?
కరోనా ..కరోనా ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే పేరు వినిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా భారిన పడే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. సామాన్యుల నుండి ప్రముఖులు ప్రజాప్రతినిదులు కూడా కరోనా భారిన పడుతున్నారు. కరోనా ను అరికట్టే వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని చాలా దేశాల శాస్త్రవేత్తలు కష్టపడుతున్నారు. తాజాగా రష్యా తోలి కరోనా వ్యాక్సిన్ ...
Read More »బెంగళూరు అల్లర్లు: ఎమ్మెల్యే ఇంటిపై మూక దాడి.. పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతి
బెంగళూరు నగరంలో మంగళవారం రాత్రి పొద్దుపోయాక హింసాత్మక ఘటనలు తలెత్తాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఎమ్మెల్యే బంధువు ఒకరు ఫేస్బుక్లో పోస్టు పెట్టారంటూ అల్లరి మూక దాడులు చేయడంతో బెంగళూరు నగరం అట్టుడికింది. అల్లర్లను అదుపులోకి తేవడం కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. కేజీ హల్లి, డీజే హల్లి, భారతి నగర్, పులికేశి ...
Read More »రష్యా నుంచి కరోనా వైరస్కు తొలి వ్యాక్సిన్ .. పుతిన్ కుమార్తెకి ‘టీకా’ !
కరోనా వైరస్ మహమ్మారి భయంతో గజగజ వణికిపోతోన్న ప్రపంచానికి రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నామని మొదట కరోనా వ్యాక్సిన్ తెచ్చేది మేమే అంటూ రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా రష్యా నుంచి కరోనా వైరస్ కు తొలి వ్యాక్సిన్ వచ్చింది. ఈ వ్యాక్సిన్ ...
Read More »సుశాంత్ కేసు.. అమిత్ షా మాస్టర్ ప్లాన్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయి రెండు నెలలు దాటిపోయింది. ఈ కేసును విచారించిన ముంబయి పోలీసులు.. ఆరంభం దశలోనే సుశాంత్ది ఆత్మహత్యగా తేల్చేశారు. పూర్తి విచారణ తర్వాత కూడా ఇదే మాటకు కట్టుబడ్డారు. కానీ సుశాంత్ కుటుంబ సభ్యులు సన్నిహితులు అతడి అభిమానులు మాత్రం తనది సాధారణ ఆత్మహత్య కాదని బలంగా ...
Read More »ప్రియాంక గాంధీ టీంలో రేవంత్ రెడ్డి?
వయోభారంతో సోనియా గాంధీ పనిచేయలేకపోతున్నారు.. రాహుల్ గాంధీ కాడి వదిలేశాడు. దీంతో దేశ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు ప్రియాంక గాంధీ కీలకపాత్ర పోషించబోతోందట.. ఈ క్రమంలోనే సీనియర్లకు మంగళం పాడి యువ నేతలకు అందలం ఎక్కించాలని పక్కా ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలిసింది. ప్రియాంక గాంధీ అన్ని రాష్ట్రాల్లో యూత్ ని ప్రమోట్ చేయాలని డిసైడ్ ...
Read More »విశాఖ పాలనా రాజధానికి బ్రేకులు
ఏపీ సీఎం జగన్ కలల రాజధాని విశాఖపట్నం అని అందరికీ తెలిసిందే. ఎంత మంది అడ్డువచ్చినా.. హైకోర్టుల్లో స్టేలు వచ్చినా జగన్ మాత్రం విశాఖ నుంచే పాలించాలని పట్టుదలగా ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోడీని పిలిచి ఈనెల 16న విశాఖ పాలన రాజధానికి శంకుస్తాపన చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు శంకుస్థాపన కార్యక్రమం వాయిదా ...
Read More »చంద్రబాబు.. వైయస్ దోస్తానాపై వెబ్ మూవీ
రాజకీయ దిగ్గజాలు.. మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు.. వైయస్ రాజశేఖర్ రెడ్డి స్నేహంపై సినిమా తెరకెక్కనుందా? అంటే అవుననే సమాచారం. `చదరంగం` వెబ్ సిరీస్ తో పాపులరైన రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా యన్టీఆర్ బయోపిక్ నిర్మాత విష్ణు ఇందూరి ఈ సినిమాని నిర్మించనున్నారు. తిరుమల రెడ్డి సహకారం అందించనున్నారు. ఇది సెమీ బయోపిక్ ...
Read More »విస్తరిస్తున్న మరో కొత్త వ్యాధి .. హెచ్చరించిన అమెరికా !
కరోనా వైరస్ ..కరోనా వైరస్ ..ఇప్పుడు ఇదే మాట ప్రపంచం మొత్తం మారుమోగిపోతుంది. కరోనా కారణంగా ప్రపంచం మొత్తం భయంతో వణికిపోతోంది. చైనా లో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి ప్రపంచం లోని అన్ని దేశాల్లో విజృంభిస్తుంది. ఇప్పటికే కరోనా భారిన పడిన వారి సంఖ్య 2 కోట్లు దాటిపోయింది. అలాగే కరోనా వెలుగులోకి వచ్చి ...
Read More »జూ.ఎన్టీఆర్ పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు
టీడీపీకి భవిష్యత్ లేదని.. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఆ పార్టీకి భవిష్యత్ లేదని ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ పుంజుకునే అవకాశం లేదని.. టీడీపీకి ఎక్స్ పైరీ డేట్ అయిపోయిందని.. ఇప్పుడు ఎవరు వచ్చినా టీడీపీని కాపాడే శక్తి లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. తెలంగాణలో ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets