Templates by BIGtheme NET
Home >> Telugu News (page 15)

Telugu News

politics, ap politics, telugu politics, tdp, congress, ysr congress, ysrcp, ysrc, ys jagan, odarpu yatra, raithu yatra, govt, opposition, bjp, trs, telangan, andhra news, World News, telangana state, telangana news, telangana youth, andhra govt, ap govt, ap news, telugu news, online telugu news

టెక్సాస్ లో బయటపడ్డ మరో మిస్టరీ స్థంభం .. !

మోనోలిథ్… ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. అమెరికా ను ఈ మోనోలిథ్ వదలడం లేదు. గత కొన్ని వారాలుగా USలోని వివిధ ప్రాంతాల్లో వింతైన మోనోలిథ్ లు బయటపడుతున్నాయి. ఆ దేశంలోని ఉటా కాలిఫోర్నియాతో పాటు ఇతర దేశాల్లోనూ ...

Read More »

కేటీఆర్ కు కొత్త తిప్పలు.. కొత్త నినాదంతో మరో చేదు అనుభవం

తెలంగాణలో తిరుగులేదనుకున్న పార్టీకి కొత్త టెన్షన్ షురూ అయ్యింది. మొన్నటివరకు తెలంగాణ అధికారపక్షాన్ని ప్రశ్నించే ధైర్యం ఉన్నోడు ఎవరున్నారన్న మాట ఇప్పుడు కాలం చెల్లినిదిగా మారింది. దుబ్బాక ఇచ్చిన ధైర్యాన్ని.. గ్రేటర్ మరింత పెంచి పెద్దది చేయటమే కాదు.. నువ్వు ప్రశ్నించు.. ...

Read More »

ముఖేష్ అంబానీ తాత అయ్యాడు

బిలియనీర్ ముకేష్ అంబానీ ప్రమోషన్ అందుకున్నారు. అంటేబిజినెస్లు వ్యాపార సామ్రాజ్యాల్లో కాదు.. కుటుంబం పరంగా ఆయన ఈ ప్రమోషన్ను అందుకున్నారు. ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తండ్రి అయ్యాడు. దీంతో ముకేష్ అంబానీ తాత అయ్యారు. శోక్లా-ఆకాశ్ అంబానీ ...

Read More »

ఫేక్ జీపీఎస్ తో ఆన్లైన్ రమ్మీ … రూ.70 లక్షలు మాయం !

ఆన్ లైన్ గేమ్స్ .. ప్రస్తుత రోజుల్లో ఓ వ్యసనంలా మారిపోయింది. చాలామంది ఉదయం నుండి రాత్రి వరకు ఆన్ లైన్ లో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఆన్ లైన్ రమ్మీ ఆడే వారి ...

Read More »

గ్రేటర్ కు స్పెషల్ ఆఫీసరే గతా ?

మొన్ననే జరిగిన గ్రేటర్ మున్సిపాలిటికి మేయర్ ఎవరో ఇప్పట్లో తేలే అవకాశం కనిపించటం లేదు. అందుకనే స్పెషల్ ఆఫీసరే గతయ్యేట్లుంది. నిజానికి మొన్నటి ఫలితాల్లో ఏ పార్టీకి కూడా మేయర్ ను సొంతంగా ఎన్నుకునేంత సీన్ ఇవ్వలేదు ఓటర్లు. సింగిల్ లార్జుస్టు ...

Read More »

జానా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షనా ?

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో మాజీమంత్రి సీనియర్ నేత జానారెడ్డే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఈరోజు సాయంత్రం జానారెడ్డి గాంధీభవన్ కు చేరుకోగానే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆయన్ను పలకరించటం విచిత్రంగా కనిపించింది. నిజానికి జానారెడ్డి కాంగ్రెస్ ...

Read More »

సోము స్పీడుకు పవన్ బ్రేకులు వేసినట్లేనా

బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పీడుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ బ్రేకులు వేసినట్లేనా ? అవుననే అంటున్నారు పరిశీలకులు. అసలింతవరకు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు నోటీఫికేషన్ రాకముందే వీర్రాజు విపరీతమైన హడావుడి మొదలుపెట్టేశారు. ఓ విధంగా పవన్ పై ...

Read More »

ఏలూరు వింత వ్యాధికి కారణాలు తేల్చేసిన శాస్త్రవేత్తలు.. టెస్టుల్లో దిమ్మతిరిగే నిజాలు!

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజల అనారోగ్యానికి గల కారణాలపై జాతీయ పరిశోధన సంస్థలు పూర్తి స్థాయిలో పరిశోధనలు జరుపుతున్నారు. ఏలూరుతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎస్‌) శాస్త్రవేత్తలు పలు నమూనాలు సేకరించారు. ఏలూరు పడమర వీధి, ...

Read More »

హైదరాబాద్ డాక్టర్ కు అరుదైన గుర్తింపు.. 50 ఏళ్లలో తొలిసారి భారతీయ వైద్యుడికి పురస్కారం

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వైద్యుడికి అరుదైన గుర్తింపు లభించింది. గడిచిన యాభై ఏళ్లలో భారతదేశం మొత్తంలో ఏ డాక్టర్ కు దక్కని అంతర్జాతీయ గుర్తింపు తాజాగా లభించింది.ఇంతకీ ఆ వైద్యుడు ఎవరంటారా? ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ...

Read More »

లిఫ్టు మెకానిక్ కు రూ.76.5లక్షల జీఎస్టీ బకాయి? ఆరా తీస్తే షాకింగ్ నిజం

అతడో సాదాసీదా లిఫ్టు మెకానిక్. చాలీచాలని జీతంతో బతుకుబండి లాగిస్తుంటాడు. అలాంటి అతగాడికి తాజాగా ఐటీ శాఖ నుంచి తాఖీదు అందింది. దాని సారాంశం ‘మీరు ఇప్పటివరకు రూ.76.5లక్షల జీఎస్టీ బకాయిలు ఉన్నారు. వెంటనే కట్టండి’ అని. ఆ అంకెల్ని చూసి ...

Read More »

ఎవరెస్ట్ ఎత్తు పెరిగిందట .. కారణం ఏంటంటే ?

ఎవరెస్టు పర్వతం ఎత్తు పెరగడం ఏమిటని నమ్మలేకపోతున్నారా అయితే చెప్పేది నిజమే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా పేరొందిన ఎవరెస్టు పర్వతం ఎత్తు పెరిగింది. ఈ విషయాన్ని నేపాల్ చైనా ప్రభుత్వాలే వెల్లడించాయి. ఈ ఆరు దశాబ్దాల్లో ఎవరెస్టు పర్వతం ఎత్తు ...

Read More »

కోలుకున్న వ్యక్తికి మళ్లీ కరోనా..! శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్ నిజం

ఒకసారి కరోనా వచ్చి కోలుకున్నాక దాదాపు 3 నెలలపాటు కరోనా మళ్లీ రాదని ఇప్పటివరకు వైద్య నిపుణులు చెబుతూ వచ్చారు. కానీ అది అబద్ధమని తేలిపోయింది. ఒక సారి కరోనా వచ్చి తగ్గాక నెలతిరగకుండానే మళ్లీ ఈ మహమ్మారి సోకే అవకాశం ...

Read More »

5జీ టెక్నాలజీని అనుమతించాలంటూ కేంద్రాన్ని కోరిన అంబానీ !

దేశంలో 5జీ టెక్నాలజీని త్వరితగతిన అనుమతించమంటూ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కేంద్ర ప్రభుత్వానికి విజ్నప్తి చేశారు. ఇందుకు వీలుగా పాలసీ నిర్ణయాలను సాధ్యమైనంత త్వరగా తీసుకోవలసిందిగా కోరారు. దేశంలో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ జోరందుకునేందుకు పలు సూచనలను చేశారు. మూడు రోజుల ...

Read More »

సైకిల్ సింబల్ తో రజనీ ఎంట్రీ.. ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్నాడా?

రజనీకాంత్ కొత్త పార్టీ పేరు ఏమిటి? పార్టీ జెండా ఎలా ఉంటుంది? ఎజెండాను తలైవా ఎలా సెట్చేశారు? ఇంతకీ పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉండబోతున్నాయి. ఆధ్యాత్మిక పార్టీ అంటున్నారు నిజమేనా? ప్రస్తుతం తమిళనాడులో ఈ రకమైన చర్చలు మొదలయ్యాయి. డిసెంబర్ 31న ...

Read More »

ఏపీ ఫైబర్ నెట్‌ 3 ప్లాన్స్: 245+ చానల్స్, అన్‌లిమిటెడ్ డేటా, కాల్స్.. పూర్తి వివరాలివే!

ఆంధ్రప్రదేశ్ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ (ఏపీ ఫైబర్ నెట్) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైతం హైస్పీడ్‌ ఇంటర్ నెట్ సేవలను అందించేందుకు జగన్ సర్కారు సంకల్పించింది. టీవీ సర్వీసుతో పాటు ఇంటర్నెట్‌ను వినూత్నంగా అనుసంధానం చేయడం ద్వారా వినియోగదారుడి ఇంటి ...

Read More »

ఏపీ మూడు రాజధానులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఏపీ మూడు రాజధానుల అంశంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజధానికి రోజువారీ విచారణలో భాగంగా వాదనలు జరుగుతున్నాయి. మంగళవారం ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది.. పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. విచారణ ...

Read More »

ఏలూరులో వణికిస్తున్న వింత వ్యాధి .. కలెక్టర్ నివేదిక కీలక అంశాలు వెల్లడి !

ఏలూరు లో అంతు చిక్కని వ్యాధితో స్థానికులు భయంతో గజగజ వణికిపోతున్నారు. క్రమంగా ఆ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోంది. కాగా మూర్ఛ కళ్లుతిరగడం నోట్లో నురగ వంటి లక్షణాలతో మరికొంత మంది ఈ రోజు ఆసుపత్రుల్లో చేరారు. ఇప్పటివరకు ఆసుపత్రుల్లో ...

Read More »

తెలంగాణ తొలి పైలట్ బీజేపీలో చేరారు

కరోనా పుణ్యమా అని.. ఇప్పుడో చిత్రమైన పరిస్థితి. భౌతిక దూరం సంగతి ఎలా ఉన్నా.. ముఖానికి మాస్కు పెట్టుకోవటం మాత్రం ఎక్కువైంది. దీంతో.. బాగా తెలిసిన వారిని తప్పించి.. అప్పుడప్పడు చూసే వారిని వెంటనే గుర్తించలేని దుస్థితి. ఈ రోజు చాలా ...

Read More »

కేంద్రానికి సుప్రీం షాక్.. కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి బ్రేకులు

అత్యంత భారీగా.. అత్యాధునికంగా.. విశాలంగా నిర్మించతలపెట్టిన కొత్త పార్లమెంటు భవన నిర్మాణాన్ని వాయువేగంతో నిర్మించాలని భావిస్తున్న కేంద్రానికి బ్రేకులు వేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఈ నెల 10 ప్రధానమంత్రి మోడీ సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ...

Read More »

రిమోట్​గన్​తో ఇరాన్​ శాస్త్రవేత్త హత్య.. ! ఇంతకీ ఎవరు చేశారు?

ఇరాన్ కు చెందిన న్యూక్లియర్ సైంటిస్ట్ మోహ్సెన్ ఫఖ్రిజా ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే అతడిని శాటిలైట్ ఆధారంగా పనిచేసే ఓ మిషన్గన్తో హత్యచేసినట్టు ఇరాన్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ హత్య అమెరికా ఇజ్రాయెల్ చేసి ఉంటాయని ఇరాన్ అధికారులు ...

Read More »