గ్రేటర్ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొన్నిగంటల్లోనే గ్రేటర్ పీఠం ఎవరిది అన్న విషయం తేలిపోనుంది. ఉదయం 8 గంటల నుంచి గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 150 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ...
Read More »గ్రేటర్ పోరు…ఎగ్జిట్ పోల్స్ లో ఎవరు గెలుస్తున్నారంటే…!
తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పర్వం ముగిసింది. రేపు(శుక్రవారం) కౌంటింగ్ జరగనుంది. అయితే – ఫలితాల కంటే ముందే అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ పై ఉంటుందనే సంగతి తెలిసిందే. అలాంటి వారిని నిరుత్సాహపరచకుండా ఆయా సంస్థలు ...
Read More »ఏపీ దివాలా తీసింది.. కేంద్రానికి బీజేపీ ఎంపీ లేఖ!
ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ సురేశ్ ప్రభు కేంద్రానికి రాసిన ఓ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఏన్డీఏ వైసీపీ మిత్రపక్షాలు కాకపోయినా.. ప్రతి దశలోనూ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటూ ఉంటాయి. లోక్సభ రాజ్యసభల్లో బిల్లులు పాస్ ...
Read More »హైదరాబాద్ మెట్రో రైల్ టైమింగ్స్ మారాయి.. అవేమంటే?
లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ ను నిలిపివేయటం.. అన్ లాక్ లో భాగంగా మెట్రో సేవల్ని పునరుద్దరించటం తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత తిరిగి పట్టాలెక్కిన మెట్రో రైల్ ను పరిమితంగానే నడిపారు. అంతకంతకూ పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో ...
Read More »2021 జనవరిలో రజినీ రాజకీయ అరంగేట్రం !
రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం పై గత పాతికేళ్లుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే విషయమై 1996వ ఏడాది నుంచి చర్చ జరుగుతుండగా.. మూడేళ్ల క్రితం రజనీ ఆ ఉత్కంఠకు తెరదించారు. అయితే రాజకీయాల్లోకి వస్తున్నట్టు ...
Read More »క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్న ఇంటర్ విద్యార్థులు .. ఎక్కడంటే ?
పెళ్లి అంటే ఏమనుకున్నారో తెలియదు కానీ రెండు కుటుంబాల సమ్మతితో జరగాల్సిన పెళ్లిని చాలా సింపుల్ గా క్లాస్ రూమ్ లోనే కానిచ్చేశారు. ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులు క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లా ...
Read More »ఏంటీ.. లోహపు స్తంభం.. రోజుకో దేశంలో దర్శనం..ఇది ఏలియన్స్ పనేనా
ఓ 10-12 అడుగుల లోహపు స్తంభం ఇప్పుడు పలు దేశాల్లో చర్చనీయాంశమైంది. ఇవాళ ఒక దేశంలో కనిపించే లోహపు స్తంభం తర్వాత కొద్ది రోజులకు మరో దేశంలో కనిపిస్తోంది. అయితే దీన్ని ఎవరు పాతి పెడుతున్నారో అంతుబట్టడం లేదు. దానిని ఒక ...
Read More »కరోనా : మరో కొత్త ప్రమాదం.. ఊపిరితిత్తులకు యమా డేంజర్
కొవిడ్ వైరస్ వెలుగు చూసి ఏడాది గడిచింది. నెలక్రితం వరకు కాస్త తగ్గుముఖం పట్టినా కేసుల సంఖ్య.. “సెకండ్ వేవ్” విజృంభణతో రికార్డు స్థాయిలో నమోదవుతోంది. గత శనివారం ఒక్కరోజే ప్రపంచం మొత్తం మీద 6 లక్షల 3 వేల పాజిటివ్ ...
Read More »ఆఖరి గంటలో..జీహెచ్ఎంసీ అంతుచిక్కని రహస్యం..
గ్రేటర్ ఎన్నికల్లో ఆఖరి గంటలో ఎక్కడా హడావుడి లేకుండా క్యూ లైన్లు కనిపించకుండా పోలింగ్ ఎలా పెరిగిందనేది ఇప్పుడు అందరు అనుకుంటున్నారు. మంగళవారం పోలింగ్తో పట్టణ ఓటర్లు బద్దకిస్తులు అనేది తేలిపోయింది. గ్రామవాసులకు తెలిసిన ఓటు విలువ పట్టణాల్లో ఉండే వారికి ...
Read More »స్టార్ హీరో హైటెక్ ఫిలింసిటీ ప్లాన్.. సీఎంతో భేటీ!
ఇటీవలే నవ్యాంధ్రప్రదేశ్ లో ఫిలింస్టూడియోల నిర్మణం కోసం మెగాస్టార్ చిరంజీవి.. నాగార్జున సహా పలువురు సినీపెద్దలు సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే. దీనిపై మరో భేటీ కోసం సినీపెద్దలు వేచి చూస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో ఉత్తర ప్రదేశ్ ...
Read More »బ్రహ్మపుత్రపై చైనా డ్యామ్.. అదే జరిగితే ఈశాన్య రాష్ట్రాలు ఎడారే!
భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. లడఖ్ వద్ద చైనా కవ్వింపులకు పాల్పడటం మన సైనికులు అమరులైన విషయం తెలిసిందే. మనదేశం కూడా చైనాకు చెందిన యాప్స్ను నిషేధించింది. దీంతో ఆ దేశానికి తీరని ఆర్థికనష్టం వాటిల్లింది. అయితే చైనా ...
Read More »నయాపైసా సాయం చేయని ప్రకాష్ రాజ్ కూడా మాట్లాడటమేనా?
పవన్ కల్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ ఇదే. ప్రకాష్ రాజ్ కావాలనే పవన్ పై విమర్శలు చేశారనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసలు తెలుగు రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ప్రకాష్ రాజ్.. ...
Read More »ఎన్నికల ఏరు దాటాక, వైఎస్సార్ తెప్ప తగలేసిన వైసీపీ.?
వైఎస్సార్.. ఆ పేరు చెబితే ఓట్లు వస్తాయ్.. అందుకే వైఎస్సార్ జపం చేస్తున్నారు వైసీపీ నేతలు. అధినేత వైఎస్ జగన్ సహా వైసీపీ ముఖ్య నేతలందరి తీరూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల వేళ వైఎస్సార్ పేరు వివాదాస్పదంగా ...
Read More »కవితమ్మా.. మరీ ఇంత కామెడీ అవసరమా.?
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఆ విషయం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తెకి కూడా బాగానే తెలుసు. టీఆర్ఎస్ నుంచి ఓ సారి ఎంపీగా గెలిచిన కవిత, ఆ తర్వాత ఓటమి చవిచూశారు. మళ్ళీ గెలుస్తారో లేదో తెలియని అయోమయం నేపథ్యంలో శాసన ...
Read More »ఆ మూడు ఛానళ్లకు జగన్ సర్కార్ షాక్, అసెంబ్లీలోకి నో ఎంట్రీ.. ముదిరిన వివాదం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఐదు రోజుల పాటూ ఈసారి సెషన్స్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సోమవారం ఉదయం జరిగే బీఏసీ సమావేశంలో దీనిపై క్లారిటీ రానుండగా.. ప్రతిపక్షం టీడీపీ మాత్రం కనీసం 10 రోజులైనా నిర్వహంచాలని డిమాండ్ ...
Read More »ఏపీకి తీవ్ర హెచ్చరిక: 10 రోజుల గ్యాప్లో మరో 3 తుఫాన్లు.. రెండోది మరింత తీవ్రంగా!
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. 10 రోజుల వ్యవధిలో మరో మూడు తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని బాంబు పేల్చింది. ఈ నెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ...
Read More »75 మంది డిగ్రీ విద్యార్ధులకి సోకిన కరోనా
కరోనా కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా కరోనా కాటేస్తుంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంది అని చెప్తున్నా కూడా కేసులు మాత్రం పెరుగుతున్నాయి. ఇక తెలంగాణ లో కూడా కరోనా కేసులు నమోదు ...
Read More »గ్రేటర్ లో బీజేపీ గెలిస్తే ఏమవుతుంది ?
ఇపుడిదే పెద్ద పజిల్లాగ తయారైంది జనాలకు. నిజానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఏమవుతుంది ? ఏమీ కాదు ప్రతిరోజు గ్రేటర్ పరిధిలో గొడవల్లవటం తప్ప. ప్రభుత్వం ఎడ్డెమంటే బీజేపీ తెడ్డెమంటుందంతే. ఎందుకంటే రెండు పార్టీల ...
Read More »విజయశాంతి బీజేపీలో చేరిక?
గ్రేటర్ ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ అయితే కేంద్రమంత్రులు సీఎంలను తెప్పించి మరో హోరెత్తిస్తోంది. ఈ ఊపులో రాములమ్మ బీజేపీలో చేరడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఫైర్ బ్రాండ్ బీజేపీలో చేరబోతున్నారా? మాజీ ఎంపీ విజయశాంతి కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ ...
Read More »తిరుమల వివాదాలకు టీటీడీ బోర్డు చెక్: శ్రీవారి ఆస్తులు ఇవే!
తిరుమల తిరుపతి శ్రీవారి భక్తులు ఊరడిల్లేలా.. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా.. జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలి(టీటీడీ బోర్డు) కోనేటి రాయుని కొండంత ఆస్తులకు సంబంధించిన చిట్టాను ...
Read More »