ప్రస్తుత రోజుల్లో వైద్యం కూడా కార్పొరేట్ అయిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ రంగంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఉన్న డిమాండ్ ఇతర ఏ రంగానికి కూడా ఉండదు అన్న సంగతి తెలిసందే. కార్పొరేట్ వైద్యరంగంలో యశోదా హాస్పిటల్స్ కి ఓ విశేషమైన ...
Read More »భారత్ లోకి కొత్త రకం వైరస్..యూకే నుండి వచ్చినవారిలో 8 మందికి పాజిటివ్!
బ్రిటన్ లో విలయతాండవం చేస్తున్న కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ కొత్త రకం కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. బ్రిటన్ లో కొత్త రకం కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్త రకం కరోనా వైరస్ ...
Read More »బ్రిటన్ నుంచి హైదరాబాద్ కు వచ్చినోళ్లు ఎంతమంది?
ప్రపంచానికి కనిపించని శత్రువు. మైక్రో స్కోప్ లో చూసినా.. చాలా చిన్నగా కనిపించే ఒక వైరస్.. మానవాళిని గజగజలాడిపోయేలా చేయటమే కాదు వ్యవస్థల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. 2020 సంవత్సరానికి తగ్గట్లే.. ప్రపంచ ప్రజలకు ఈ మాయదారి సంవత్సరం.. రెండు పెద్ద ...
Read More »కర్ఫ్యూలోకి వెళ్లిపోయిన మహారాష్ట్ర.. తెలుగు రాష్ట్రాల సంగతేమిటి?
బ్రిటన్ లో కొత్త రకం వైరస్ వెలుగు చూసిన నేపథ్యంలో పలు దేశాలు యుద్ధ ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్తలతో పాటు.. ఆంక్షల కత్తిని బయటకు తీశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు బ్రిటన్ తో రవాణా లింకును తాత్కాలికంగా తెంచేసుకున్నారు. కొన్ని ...
Read More »రజినీ ఆదేశిస్తే సీఎంగా పోటీ చేస్తా: కమల్ హసన్
తమిళనాడు లో వచ్చే ఏడాది లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా విజయమే లక్ష్యంగా తమ వ్యూహాలని సిద్ధం చేస్తున్నాయి. ఇదే సమయంలో రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై కూడా ఒక స్పష్టమైన ప్రకటన అయితే వచ్చింది. ...
Read More »తిరుమలలో ఈ హైదరాబాద్ కుర్రాడు ఎందుకింత హాట్ టాపిక్?
రోటీన్ కు భిన్నంగా.. పది మందిలోనే కాదు.. లక్ష మందిలోనూ ఒకే ఒక్కడిగా ఉండాలనుకోవటం.. అందుకోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరించేటోళ్లు చాలా.. చాలా అరుదుగా ఉంటారు. తాజాగా అలాంటి కుర్రాడు సోషల్ మీడియాలోనే కాదు.. వాట్సాప్ లోనూ ఇప్పుడు ఆసక్తికరంగా ...
Read More »పనిమనిషి – స్వీపర్లు – డ్రైవర్ల పేరిట రాయపాటి చీటింగ్
7296 కోట్ల రూపాయల విలువైన అతిపెద్ద బ్యాంకింగ్ మోసాలలో చిక్కుకున్న టిడిపి మాజీ ఎంపి రాయపాటి సాంబశివ రావు యాజమాన్యంలోని హైదరాబాద్కు చెందిన ట్రాన్స్స్ట్రాయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పనిమనిషి స్వీపర్ల పేరిట కల్పిత సంస్థలను సృష్టించిందని సీబీఐ సంచలన విషయాలను ...
Read More »కాలుష్య కల్లోలం: వైజాగ్ మరో ఏలూరు కానుందా?
కళ్లు తిరిగి పడిపోవడం.. మూర్చ రావడం.. సృహ తప్పడం ఇలా ఏలూరులో వందలాది మంది ఆస్పత్రి పాలయ్యారు. కొందరు మరణించారు కూడా. ఏలూరులో వింత వ్యాధికి కారణం నీటి కాలుష్యమేనని తేల్చారు. ఇప్పుడా ముప్పు విశాఖకు కూడా పొంచి ఉందని.. మరో ...
Read More »సెప్టెంబరులోనే బయటపడ్డ కొత్త కరోనా.. పలు దేశాలకు వ్యాపించొచ్చు: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్
బ్రిటన్లో కొత్తరకం కరోనా జన్యువు విజృంభించడంతో మహమ్మారికి టీకా అందుబాటులోకి వచ్చిన సంతోషం అంతలోనే అవిరవుతోంది. బ్రిటన్లో తొలిసారి గుర్తించిన కొత్త రకం కరోనా స్ట్రెయిన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ వైరస్ ప్రపంచంలోని పలు ...
Read More »కరోనా ఎఫెక్ట్ : యూకే విమానాలపై కేంద్రం నిషేధం !
కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గిపోకమునుపే … బ్రిటన్ లో కొత్త రకం కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. దీనితో అక్కడ మళ్లీ లాక్ డౌన్ విధించిన ఆ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ...
Read More »రజినీకాంత్ పై పరోక్షంగా స్టాలిన్ హాట్ కామెంట్స్
తమిళనాడు రాజకీయాల్లోకి రజినీకాంత్ రంగ ప్రవేశంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రధానంగా ఈసారి అధికారంలోకి వస్తుందనుకుంటున్న డీఎంకే పార్టీకి ఇది శరాఘాతంగా మారింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ రాకను డీఎంకే అధినేత స్టాలిన్ దెప్పిపొడుస్తున్నారు. తాజాగా రజినీకాంత్ పై పరోక్ష విమర్శలు ...
Read More »వైసీపీ సర్కార్ కు బాక్సైట్ దెబ్బ
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ ఖనిజంపై ప్రభుత్వ విధానాల్లో చోటుచేసుకున్న మార్పులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు తీసేలా పరిణమించాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా విశాఖ మన్యం నుంచి బాక్సైట్ తవ్వుకునేందుకు గత వైఎస్ఆర్ ప్రభుత్వం అనుమతించింది. జగన్ అధికారంలోకి వచ్చాక ఒప్పందాన్ని ...
Read More »బీజేపీ పై సంచలన కామెంట్ చేసిన పీకే
దేశంలోనే పాపులర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే). ఆయన సీఎం జగన్ సహా మమతా బెనర్జీనితీష్ కేజ్రీవాల్ ఇలా ఎందరినో తన వ్యూహాలతో గెలిపించారు. సోమవారం ఆయన బీజేపీకి షాకిచ్చేలా కామెంట్స్ చేశారు. రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ ...
Read More »బర్త్ డే రోజు జగన్ ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్, టీడీపీ పనేనా!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు (డిసెంబర్ 21) 47వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో పాటూ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ...
Read More »400 ఏళ్ల తర్వాత వచ్చిన ఆకాశ అద్భుతం.. ఈ రోజే మిస్ కావొద్దు
అనంత విశ్వంలో అద్భుతాలెన్నో. వాటిని గుర్తించే సామర్థ్యం మనిషికి చాలా తక్కువ. ఒకవేళ గుర్తించినా.. వాటిని సామాన్యుడు నేరుగా చూసే అవకాశాలు ఎప్పుడో కానీ రావు. తాజాగా అలాంటి అరుదైన ఆకాశ అద్భుతం ఈ రోజు చోటు చేసుకోనుంది. ఈ రోజు ...
Read More »అమెరికా తర్వాత ఆ దరిద్రపు రికార్డు మనదే
ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ 19 మహమ్మారి.. దేశాన్ని.. దేశ ఆర్థిక పరిస్థితిని ఎంతలా ప్రభావితం చేసిందో తెలిసిందే. ఆ మాటకు వస్తే.. మహా.. మహా అనుకున్న వాళ్లే ఉక్కిరిబిక్కిరి అయిపోయిన పరిస్థితి. సంపన్న దేశాలు సైతం.. కరోనా సంక్షోభాన్ని తట్టుకునే విషయంలో ...
Read More »తెలంగాణ కొత్త సచివాలయం డిజైన్ మార్చిన కేసీఆర్
అక్కడ మోడీ కొత్త పార్లమెంట్ వైపు అడుగులు వేస్తుంటే.. అంతకంటే ముందే తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మాణానికి పూనుకున్నారు. ఎప్పుడో డిజైన్ ఖరారు చేసి ఇప్పటికే పనులు కూడా మొదలుపెట్టారు. గతంలోనే తుది డిజైన్ ను ఖరారు చేసినా సీఎం ...
Read More »రిలయన్స్ భారీ ప్రాజెక్ట్.. ప్రపంచంలోనే అతిపెద్ద జూ గుజరాత్ లో నిర్మాణం
ప్రపంచప్రఖ్యాత వ్యాపారసంస్థ – మనదేశానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీ ఓ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నది. లాభాలు – నష్టాలు లెక్కలు వేసుకొని వ్యాపారం చేసే రిలయన్స్ ఇప్పుడు ఓ జూను నిర్మించబోతున్నది. మనదేశంలో జూలు ఎక్కువగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. రిలయన్స్ ...
Read More »ఇండియాలోనే అతిపెద్ద బ్యాంక్ స్కాం.. రూ. 7926 కోట్లు
టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇళ్లు కార్యాలయాలపై ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు శుక్రవారం దాడులు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ గుంటూరులోని ఆయన నివాసం కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించాయి. ఈ సమయంలో ...
Read More »అతడుచేసిన నేరానికి 897 ఏళ్ల జైలుశిక్ష
ఒక దుర్మార్గ నేరస్తుడికి కోర్టు విధించిన శిక్ష హాట్ టాపిక్ గా మారింది. దీనికికారణం అతడికి విధించిన జైలుశిక్షే. పదేళ్లు.. ఇరవై ఏళ్లు కాదు ఏకంగా 897 ఏళ్ల పాటుజైలు శిక్షను అమలు చేయాలని తీర్పును ఇవ్వటం సంచలనంగా మారింది. ఇంతకీ ...
Read More »