దేశంలో కరోనా వైరస్ జోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఆన్ లాక్ 5 నిబంధనలను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆ మార్గదర్శకాలే నవంబర్ 30వ తేదీ వరకు వర్తిస్తాయని నేడు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. సినిమా హాళ్లు స్విమ్మింగ్ పూల్స్ ...
Read More »నారా లోకేష్ కు తప్పిన భారీ ప్రమాదం!
పండుగ పూట తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పర్యటనలో ఉన్న నారా లోకేష్ ఆ పర్యటనలో భాగంగా ట్రాక్టర్ పై ఎక్కగా.. అది ప్రమాదానికి గురైంది. ...
Read More »సుశాంత్: తన కొడుకు ప్రమేయంపై స్పందించిన మహారాష్ట్ర సీఎం
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసులో తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే స్పందించారు. ఈ కేసులో తన కుమారుడు ఆదిత్య సహా మహారాష్ట్ర పుత్రులు ఎవరికి సంబంధం లేదని ఉద్దవ్ ఠాక్రే ...
Read More »కనకదుర్గమ్మ వారి తెప్పొత్సవం 2020 లైవ్
కనకదుర్గమ్మ,తెప్పొత్సవం 2020, లైవ్, Teppotsavam 2020 LIVE Vijayawada Indrakeeladri https://www.youtube.com/watch?v=-1oa5mlroCQ
Read More »ఒక్క ఉంగరంలో 7,801 డైమండ్స్… హైదరాబాదీ నగల వ్యాపారి గిన్నీస్ రికార్డ్
ఒక్క ఉంగరంలో ఎన్ని డైమండ్స్ ఉంటాయి? ఓ 100 వరకు ఉండొచ్చు. కానీ హైదరాబాద్కు చెందిన ఓ నగల వ్యాపారి గిన్నీస్ రికార్డ్ సృష్టించారు. ఏకంగా ఒక్క ఉంగరంలో 7,801 డైమండ్స్ పొదగడం విశేషం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ది డైమండ్ ...
Read More »శమీ పూజ సరే, మరి జమ్మిచెట్టు ఎక్కడ? దసరా నాడు పాలపిట్ట కనిపిస్తే ఏమవుతుంది?
జమ్మిచెట్టు. దసరా వచ్చిందంటే చాలు సోషల్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా జమ్మిచెట్లు గురించి పురాణ కథలు వచ్చి పడుతుంటాయి. అంతమాత్రాన అవి పుక్కిటి పురాణాలు ఎంతమాత్రం కావు. ఎందుకంటే శాస్త్రీయతను దైవానికి జోడిస్తేనే ప్రకృతిని కాపాడుకోగలమని మన పూర్వీకులు అప్పట్లోనే గుర్తించి.. ప్రతి ...
Read More »ప్రపంచం వణికే మాటల్ని చెప్పిన ఆ దేశ అధ్యక్షురాలు
దాదాపు ఎనిమిది నెలల క్రితం కరోనా అన్నంతనే వణికిపోయే పరిస్థితి. ఒక్క కేసు వస్తే చాలు.. దాని మూలాలు కనుగొనే వరకు నిద్రపోని పరిస్థితి. అలాంటి మహమ్మారి ఈ రోజున యావత్ ప్రపంచాన్ని చుట్టేయటమే కాదు.. చిన్న ఊళ్లో సైతం పదికి ...
Read More »ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు ఇది చదవటం మిస్ కావొద్దు
మీరు ఉద్యోగం చేస్తుంటారా? అయితే.. ఇది మీ కోసమే. ఉద్యోగం.. వ్యాపారం చేసే వారంతా ప్రతి ఏటా తమ ఆదాయాలకు సంబంధించిన వివరాల్ని ఆదాయ పన్ను శాఖ వద్ద రిటర్న్ దాఖలు చేయటం తెలిసిందే. ప్రతి ఏడాది జూన్.. జులై నాటికి ...
Read More »సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గరలో పేలుడు
తెలంగాణ రాజధాని నగరం నడిబొడ్డున హైదరాబాద్ లో పేలుడు కలకలం రేపింది. హైదరాబాద్ లో శనివారం జగద్గిరిగుట్ట దగ్గర పేలుడు ఘటన కలవరం రేపితే.. ఇవాళ సికింద్రాబాద్ దగ్గర పేలుడు నగర వాసులను కంగారు పెట్టించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 31 ...
Read More »దేశంలోనే ఇదో అరుదైన విడాకుల కేసు
చట్టం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సందర్భాలు సమయానుసారం మారుతుంటుంది. ఇప్పుడు సంపాదనపరురాలైన ఓ భార్యకు ఫ్యామిలీ కోర్టులో ఇలానే షాక్ తగిలింది. ఈ కాలంలో విడాకులు సర్వసాధారణం. విడిపోతే భర్త సంపాదన నుంచి భార్యకు భరణం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ...
Read More »అంతర్జాతీయ రాకపోకలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఎప్పుడైతే దేశంలో కరోనా ఎంట్రీ అయ్యిందో అప్పటి నుంచే దేశంలో విదేశాల నుంచి రాకపోకలను కేంద్రం నిషేధించింది. వందే భారత్ మిషన్ అంటూ అప్పట్లో నడిపింది. కరోనా బాగా ప్రబలడంతో ఇక చేసేందేం లేక మొత్తం విమానాల రాకపోకలు ఆ మధ్య ...
Read More »లెక్చరర్ తో కాలేజీ పాప ఎఫైర్.. బెడ్రూంలో శృంగారం చేస్తూ..
బుద్దిగా చదువుకోవాల్సిన ఆ కాలేజీ పాప ఓ మాస్టార్ వెంటపడింది. మాస్టార్ నే బుట్టలో వేసుకొని గురువుతోనే కామ పాఠాలు నేర్పించమని పోరు పెట్టింది. కాలేజీలోనే అతడితో హద్దులు దాటి వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి సరసాలకు అడ్డుగా ఉందని మాస్టార్ ...
Read More »ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. సీఈసీ కీలక ప్రకటన, ఈ నెల 28న
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక ముందడుగు పడింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ సమావేశం నిర్వహించనున్నారు. కరోనా ప్రభావంతో వాయిదాపడ్డ ఎన్నికల ...
Read More »మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఆయన తుదిశ్వాస విడిచారు. ఇటీవల కరోనా సోకడంతో బంజారాహిల్స్లోని ఓ ...
Read More »ధోనీ నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్.. జోస్ బట్లర్ షాక్
తన అభిమాన క్రికెటర్ నుంచి ఊహించని గిఫ్ట్ దక్కడంతో రాజస్థాన్ రాయల్స్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ షాక్కు గురయ్యారట. సోమవారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై.. రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ ...
Read More »మరికాసేపట్లో ఇంద్రకీలాద్రి పైకి సీఎం జగన్ .. విరిగి పడ్డ కొండ చరియలు !
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ఐదవ రోజు మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.ఈ సమయంలో ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగి కిందపడ్డాయి. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న ...
Read More »తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తప్పదు
తనతో పాటు తన కుటుంబంపై తప్పుడు ప్రచారం చేసే వాళ్ళపై అవసరమైన లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ ప్రముఖ షటిల్ ప్లేయర్ పీవీ సింధు తీవ్రంగా హెచ్చరించారు. తన కుటుంబంతో పాటు కోచ్ పుల్లెల గోపీచంద్ తో పీవీ సింధూకు పడటం లేదని ...
Read More »డేంజర్: కరోనాతో కొత్త ముప్పు
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా రక్కసి మనకు సోకి పోయినా కూడా దాని పర్యవసనాలు దారుణంగా ఉంటున్నాయని కొత్తగా వెలుగుచూసింది. కరోనా మనుషుల్లో కొత్త సమస్యలను సృష్టిస్తోందని తేలింది. కరోనా సోకి తగ్గిన వారిలో మధుమేహం స్థాయిలు పెరుగుతున్నాయని.. లంగ్ ఇన్ ...
Read More »కరోనానే ఈ భారీ వర్షాలకు కారణమట?
వర్షాకాలం ముగిసినా ఇంకా వానలు దంచి కొడుతూనే ఉన్నాయి. గ్రామాలు నగరాలను ముంచేస్తున్నాయి. హైదరాబాద్ లో అయితే వరదలే వచ్చాయి. ఎందుకు ఇంతలా దంచుతున్నయో అని ప్రజలంతా మధనపడిపోతున్నారు. కుండపోత వానలపై వాతావరణ కేంద్రాలు సైంటిస్టులు ఇప్పుడు శూలశోధన మొదలుపెట్టారు. అంతర్జాతీయ ...
Read More »కరోనా అంటించుకుని కాసులు సంపాదిస్తున్న విద్యార్థులు.. యూనివర్శిటీ సీరియస్!
కరోనా వైరస్ను అడ్డుపెట్టుకుని ఇప్పటికే మన ప్రైవేట్ హాస్పిటళ్లు ఎంతగా దండుకుంటున్నాయో తెలిసిందే. రూ.100తో వచ్చే మందులను ఏసీ రూముల్లో పెట్టి రోగులకు మింగిస్తూ.. లక్షలు మింగేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నా.. లంచం మరిగిన అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారనేది పబ్లిక్ ...
Read More »