Templates by BIGtheme NET
Home >> Telugu News (page 24)

Telugu News

politics, ap politics, telugu politics, tdp, congress, ysr congress, ysrcp, ysrc, ys jagan, odarpu yatra, raithu yatra, govt, opposition, bjp, trs, telangan, andhra news, World News, telangana state, telangana news, telangana youth, andhra govt, ap govt, ap news, telugu news, online telugu news

కోళ్లను రేప్ చేసి చంపేస్తున్న భర్త.. కూర వండేస్తున్న భార్య, చివరికి..

లక్షణమైన భార్య పక్కన ఉన్నా.. అతడికి అదేమి పాడు బుద్ధో ఏమో.. కోళ్లను పడక గదిలోకి తీసుకెళ్లి పాడుపనులు చేయడం మొదలుపెట్టాడు. ప్రకృతికి విరుద్ధమైన పనులు చేస్తున్న భర్తను అడ్డుకోవల్సిన భార్య.. వీడియోలు తీసి మరి అతడిని ప్రోత్సహించింది. ఈ పాడుపనికి ...

Read More »

మాజీ హోంమంత్రి నాయిని ఆరోగ్య పరిస్థితి మరింత విషమం?

తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నాయినిని హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. డయాలసిస్ ...

Read More »

ఏపీ స్కూళ్ల ప్రారంభంపై జగన్ నిర్ణయం

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. కరోనా దెబ్బకు విద్యార్థుల చదవులన్నీ అటకెక్కాయి. స్కూళ్లు కాలేజీలు మూతపడి ఏడు నెలలు దాటింది. ఇప్పటికీ కరోనా తగ్గకపోగా పెరిగింది. దీంతో ఈ సంవత్సరం విద్యార్థుల చదువుల సంగతి ఏంటనేది తల్లిదండ్రుల్లో తీవ్ర ...

Read More »

నటి దీపికా పదుకొనె ఓ వలస కూలీ.. ఆ పథకం కింద లక్షలు స్వాహా!

అధికారుల చర్యలు కొన్నిసార్లు మనల్ని బిత్తరపోయేలా చేస్తాయి. అందులోనూ MGNREGS పథకం అంటే అక్రమాల పుట్ట. పేదవాడు తిండికి ఇబ్బంది పడకూడదనే పవిత్ర లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని అక్రమార్కులు అవినీతికి పరాకాష్టగా మార్చారు. మధ్యప్రదేశ్‌లో మరో అడుగు ముందుకేసి బాలీవుడ్ ...

Read More »

జియో సంచలనం! కేవలం రూ.2,500కే 5జీ ఫోన్?

దేశంలోనే అత్యంత సంపన్నుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో మరో సంచలనానికి రెడీ అవుతోంది. అత్యంత చౌక ధరకే 5జీ ఫోన్‌ను తీసుకువచ్చే యోచనలో ఉంది. దీంతో మరింత మంది యూజర్లకు చేరువ కావాలని యోచిస్తోంది. ...

Read More »

చోరీ చేసిన వాటిని మూడేళ్లకు తిరిగి ఇచ్చేసిన మహిళ..ఎందుకంటే?

కంటికి ఇంపుగా ఉన్న వాటిని.. ఎవరూ గుర్తించకుండా కొట్టేసే టాలెంట్ కొంతమంది సొంతం. అలా అని వారేమీ స్వతహాగా దొంగలు కావు. మనసు దోచుకున్న వాటిని దోచేస్తుంటారు. తమ సొంతం చేసుకుంటారు. ఇదంతా కూడా చిన్నపాటి సరదాకు ఇలాంటి చేష్టలు చేస్తుంటారు. ...

Read More »

చంద్రబాబు పై కుట్ర చేస్తున్నారు.. ప్రభుత్వ వెబ్‌సైట్ సాక్ష్యమన్న టీడీపీ

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించింది టీడీపీ. అమరావతిని, చంద్రబాబు నివాసాన్ని ముంచడానికే ఉద్దేశపూర్వకంగా ప్రకాశం బ్యారేజీ వద్ద నీరు కిందకు వదలకుండా నిల్వ చేసిందని.. దీనికి సాక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి శాఖ వెబ్‌సైట్‌లోని వివరాలు అంటోంది. ...

Read More »

కేజీ పండ్లు తినేకంటే ఇది 1 గ్రాము తింటే చాలట

ఇక్కడ మన పోరగాండ్లకు హార్లిక్స్ లు బోర్నవిటాలు ఇచ్చి పౌషకాహార లోపం తలెత్తకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కానీ కెన్యా సహా పశ్చిమ ఆఫ్రికా కొన్ని దేశాల్లో పేదరికంతో కనీసం తినడానికి తిండి లేక పేదలు అలమటిస్తున్నారు. ఇప్పటిదాకా పౌషకాహార లోపం ...

Read More »

ఘోర కరోనా నిన్ను సంహరిస్తానంటూ నృత్య గర్జన చేసి..!!

కరోనాపై పాట పడిన చాలా మంది అదే కరోనాకు బలైన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ నృత్యకారిణి శోభా నాయుడు కరోనా బారిన పడి మృతి చెందారు. ఏప్రిల్ లో కరోనాపై “ధరాతలానికి ముళ్ల కిరీటం కరోనా…“ అంటూ మహమ్మారి కరోనాపై ...

Read More »

ట్రంప్ కోసం ప్రత్యేక కరోనా ఔషధం.. ఇలా కోలుకున్నాడట..!

అగ్రరాజ్యపు అధినేత.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారినపడడం సంచలనమైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ప్రచారంలో ఆయన ఈ వైరస్ బారినపడ్డారు. 74 ఏళ్ల ట్రంప్ కు ఈ వైరస్ హాని చేస్తుందని.. ఆయనకు డేంజర్ అని ప్రచారం ...

Read More »

ఇవాల్టి రోజు ఇంకెప్పటికి రాదు.. ఇలాంటి మేజిక్ రిపీట్ కాదు

కొన్నిరోజులకు ఉండే ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఆ లెక్కన చూస్తే.. ఇవాల్టి రోజు.. పండుగ కాదు. అలా అని పర్వదినం కాదు. అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ.. ప్రాంతీయంగా కానీ ఏ విధమైన ప్రత్యేకత ఉన్నట్లు కనిపించదు. కానీ.. తరచి ...

Read More »

గే జంట పెళ్లి ప్రజల ఆగ్రహం.. ఏం చేశారంటే?

అమెరికాలో ఓ గే జంట పెళ్లిపై కర్ణాటకలోని కొడగు జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కర్ణాటకలోని కొడవ సామాజికవర్గానికి చెందిన శరత్ పొన్నప్ప కాలిఫోర్నియాలో డాక్టర్ గా పనిచేస్తున్న సందీప్ దోసాంజిని సెప్టెంబర్ 26న పెళ్లి చేసుకున్నాడు. ...

Read More »

థియేటర్లు.. స్కూళ్ల రీఓపెన్ పై తాజా సర్వే ఫలితాలు ఏమిటో తెలుసా?

లాక్ డౌన్ తో మొత్తంగా మూసుకుపోయిన సేవల విభాగాలతో పాటు.. వివిధ వ్యాపార సంస్థల్ని ఓపెన్ చేసేందుకు ప్రభుత్వంఅనుమతులు ఇవ్వటం తెలిసిందే. ఈ అన్ లాక్ లో భాగంగా సినిమా థియేటర్లు.. స్కూళ్లు ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతులుజారీ చేసింది. ఈ ...

Read More »

కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వన్ కన్నుమూత

కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వన్ కన్నుమూశారు. ఆయన మరణం బీజేపీలో విషాదాన్ని నింపింది. బీహార్ ఎన్నికల వేళ ఈ విషాదం అలుముకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాశ్వన్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ...

Read More »

కరోనా : కోలుకున్నా.. ప్రతి ఐదుగురిలో ఆ అనారోగ్య సమస్యలు

కసారి కరోనా బారినపడి కోలుకుంటే మరోసారి ఇక ఎటువంటి సమస్యలు ఉండవని చాలామంది భావిస్తున్నారు. ఇష్టారాజ్యంగా బయట తిరిగేస్తున్నారు. మళ్లీ సమస్యలు రావు..అన్నది నిజం కాదని తాజాగా ఒక పరిశోధన తేల్చింది. కరోనా బారినపడి కోలుకున్న వారికీ అనారోగ్య సమస్యలతో పాటు ...

Read More »

త్వరలోనే దేశవ్యాప్తంగా 5జీ సేవలు:అంబానీ

కర్లో దునియా ముఠ్ఠీమే అంటూ….చాలామంది ప్రజల అరచేతిలోకి ప్రపంచాన్ని తెచ్చిపెట్టిన ఘనత రిలయన్స్ ధీరూభాయ్ అంబానీదే. ఆ తర్వాత జియో జీ భర్ కే అంటూ కారు చౌకగా మొబైల్ డేటాతో పాటు ఫోన్ ను సామాన్యులకు అందించారు. ఈ తర్వాత ...

Read More »

నూతన్ నాయుడు భార్య మధుప్రియ మళ్లీ అరెస్ట్.. జైలు నుంచి వచ్చిన కొద్ది గంటల్లోనే

బిగ్‌బాస్ ఫేమ్ నూతన్ నాయుడు భార్య మధుప్రియకు పోలీసులు షాకిచ్చారు. బెయిల్‌పై విడుదలైన కొద్ది గంటల్లోనే ఆమెను పోలీసులు మళ్లీ అరెస్ట్‌ చేశారు.. ఈ నెల 20 వరకు ఆమెకు కోర్టు రిమాండ్ విధించింది. ఉద్యోగాల పేరుతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ...

Read More »

అయోధ్యలో భారీ గంట..కొడితే ‘ఓం శబ్దం’ కిలోమీటర్ వినిపిస్తుందట!

అయోధ్యలో నిర్మితమౌతున్న రామమందిరానికి అప్పుడే ఓ భారీ కంచు గంట వచ్చి చేరింది. రామేశ్వరానికి చెందిన భక్తురాలు లీగల్ రైట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి మండా రాజ్యలక్ష్మి రామేశ్వరం నుంచి 4500 కీమీ ప్రయాణించి ట్రస్టు సభ్యులకు అందజేశారు. రాజ్యలక్ష్మి ఈ ...

Read More »

వర్క్ఫ్రం హోంతో నష్టమే ఎక్కువ..సత్య నాదెళ్ల!

వర్కఫ్రం హోంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్క్ఫ్రం హోం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువుందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి విస్తరించిన దాదాపు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తీసుకొచ్చిన ...

Read More »

రేపే ‘జగనన్న విద్యా కానుక’ .. ప్రారంభించున్న సీఎం జగన్

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని చేపడుతున్న కార్యక్రమం జగనన్న విద్యాకానుక. ఈ పథకాన్ని ఈనెల 8 న కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జడ్పీ హైస్కూలులో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం ...

Read More »